Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నందలూరు మండలంలోని 7న శ్రీ సౌమ్యనాథ స్వామి గుడి వద్ద మరియు గ్రామ సచివాలయంలో జరుగు బోయే యోగానంద కార్యక్రమాలు బక్రీద్ పండుగ సందర్భంగా 9న సోమవారం వాయిదా వేయడం జరిగిందని ఈ విషయాన్ని నందలూరు మండల ప్రజలు గమనించగలరు అని ఎంపీడీవో రాధాకృష్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు