

జనం న్యూస్ జూన్ 06 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు మసాదే చరణ్ అన్నారు శుక్రవారం ఆసిఫాబాద్ మండలం లోని సాలేగుడా గ్రామపంచాయతీ లో భాగ్యనగర్ కాలనీ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు దారులకు కలిసి ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా మండల అధ్యక్షులు చరణ్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం లో పెద్దలకు న్యాయం జరుగుతుంది అన్ని మండ అధ్యక్షులు అన్నారు కొమురంభీం కాంగ్రేస్ పార్టీ .. ఎక్స్ ఎంపీపీ బాలేష్ గౌడ్ గుండి మాజీ ఎంపీటీసీ గాధవేని మల్లేష్ . కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహేష్ గౌడ్ గుండిమాజి. సర్పంచ్ దత్తు .ఆసిఫాబాద్ మండల్ ప్రెసిడెంట్ మసాదే చరణ్, కలీం, , ఇల్లూరి రాము. సోషల్ మీడియా కోఆర్డినేర్ కిరణ్ కుమార్ యాదవ్ తిరుపతి. భీం.మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు,
