

జనం న్యూస్ జూన్ 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని ప్రగతి సింగారం గ్రామానికి చెందిన రామగిరి వినోద్ ఇళ్లు పై చెట్టు విరిగి పడిపోయింది ప్రమాదవశాత్తు ఇంటి వారు ఇంట్లో లేకపోవడం తో ప్రమాదం తప్పింది ఆ ఇంట్లో ఉన్న సామాగ్రి ఇళ్లు మొత్తం పాడైపోయింది అర్థిక నష్టం వాటిల్లిందని తెలిపారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సీ పీ ఐ ఎం ఎం సీ పీ యూ నాయకులు చిలకల కొమురయ్య తిరుపతి లకు వారు కోరారు…