

జనం న్యూస్ 10జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేటరవి
భీమారంమండలo కొత్తగూడెంలో మంగళవారం రోజున ఉదయం వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించడంతో అతనిని విచారించగా ధరావత్ భద్రునాయక్ నేన్నెల మండలం కొత్తూర్ గ్రామస్తుడని అని నిర్ధారించారు అతని వద్ద 100 ప్యాకెట్ల గుడుంబా లభించాయని, కొత్తూరు నుండి భీమారం గుడుంబాను తరలిస్తుండగా భీమారం మండల స్థానిక ఎస్సై ఎస్ ఐ కే శ్వేత పోలీస్ సిబ్బంది గుడుంబా సీజ్ చేసి భద్రునాయక్ పై కేసు నమోదు చేశారు