Listen to this article

జనంన్యూస్. 16.సిరికొండ. ప్రతినిధి.

నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అదేనుసరంగా రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండలంలోని తూంపల్లి గ్రామానికి చెందిన సొసైటీ చైర్మన్ రాములు నాయక్ మనవడు ఇటీవల మరణించిన విషయాన్ని తెలుసుకుని వారి కుటుంబాన్ని డిసిసి ప్రధాన కార్యదర్శి వెలమ భాస్కర్ రెడ్డి మరియు నిజామాబాద్ రూరల్ యూత్ అధ్యక్షులు మహేందర్ పరామర్శించడం జరిగింది..
ఈ కార్యక్రమంలో వారితోపాటు రామచందర్ రెడ్డి,కొండాపూర్ గ్రామ అధ్యక్షులు నల్ల బుచ్చన్న తూంపల్లి గ్రామ అధ్యక్షులు లక్ష్మణ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంతోష్ నాయక్ ,శ్రీధర్,హరీష్ గౌడ్ గౌసిద్దిన్ ,భూక్య సంతోష్,మోజీరామ్, కిషోర్ గౌడ్, తొయెటి వినోద్, గౌసుద్దీన్, రవి నాయక్,రాంసింగ్,బట్టు లక్ష్మన్, ఎల్లయ్య, ఆకుల జగన్,మాజీ ఎంపీటీసీ నౌసిలల్,బాలరాజు,మోహన్, నిజామాబాద్ యూత్ జనరల్ సెక్రెటరీ ఆకాశ్ రెడ్డి, సిరికొండ మండలం యూత్ ఉపాధ్యక్షులు మలవాత్ జీవన్ నాయక్ మరియు రామూ, మోపల్ మండల యూత్ ఉపాధ్యక్షుడు వంశీ,రావి నాయక్ , ప్రవీణ్ నాయక్,జగన్, జైరాం,శ్రీకాంత్,నరేష్, తదితరులు పాల్గొన్నారు