

జనం న్యూస్ జూన్ 16 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలోని ఖమన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ ఆధ్వర్యంలో 22 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు సోమవారం అందజేశారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లుల కార్యక్రమం ఎంతో మంది పేద కుటుంబాలకు ఆసరా అని చెప్పుకొచ్చారు.నా సొంత ఇల్లు కావాలనే ఎన్నో సంవత్సరాల కల కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో నెరవేరింది అన్ని అన్నారు కాంగ్రెస్ నాయకులకుకృతజ్ఞతలు తెలపడం జరిగింది ఈ ఈ కార్యక్రమం లోపంచాయతీ సెక్రటరీ పోశం కాంగ్రెస్ పార్టీకి యువజన అధ్యక్షులు ప్రశాంత్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు