Listen to this article

జనం న్యూస్ జూన్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి వరంగల్ రూరల్ మాజీ జిల్లా జెడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి ఆదేశానుసారం.శాయంపేట మండల కేంద్రంలోని మామిడి ప్రమోద్ సోదరుడు కీ||శే|| మామిడి త్రిశూల్ మరణించగా విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి నేడు వారి స్వగృహానికి వెళ్లి మామిడి త్రిశూల్ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు,వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ…వారి కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలన కోరుతూ.. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. వారి వెంట రాంశెట్టి లక్ష్మారెడ్డి, మారెపెల్లి నందం, మారెపెల్లి మోహన్, మేకల వెంకటేశ్వర్లు, గాదె రాజేందర్, సౌల్ల కిష్టయ్య, దైనంపల్లి కరుణ్ బాబు, రంగు మహేందర్,నర్ర రాజు,కుతాటి రమేష్, దాసి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు……