Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నందలూరులో TTD ఆధ్వర్యంలో అంగరంగ నిర్వహిస్తున్న శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శ్రీ సౌమ్యనాథ స్వామి వారి రథోత్సవం సందర్భంగా ఆలయ మాడవీధులలో ఆధిక సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు వాలకు కొట్టే నరసింహులు జ్ఞాపకార్థం కుమారులు జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి,కొట్టే హరిష్ మజ్జిగ ఫ్యాకేట్ల్,వాటర్ బాటిల్స్ అందజేశారు.