

జనం న్యూస్, ఆగస్టు 4, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి విద్యానగర్ కాలనీలో ని అంగన్వాడీ కేంద్రంలో
సోమవారం రోజు పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించటం జరిగింది.అనంతరం తల్లి పాల వారోత్సవాలలో భాగంగా తల్లులకు తల్లి పాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించటం జరిగింది.ఈ కార్యక్రమంలో తల్లులు, అంగన్వాడి టీచర్ జై బునిసా, ఎం పీ పి ఎస్, హెచ్ఎం సంధ్యారాణి, ప్రత్యూష, అంగన్వాడి ఆయా, లక్ష్మి, పాల్గొన్నారు.
