

జనం న్యూస్ .తేదీ6-8-2025
,పాల్వంచ మండలం. భద్రాద్రి కొత్తగూడెం, రిపోర్టర్ బాలాజీప్రపంచ ఆదివాసి దినోత్సవం ఆగస్టు 9వ తారీఖున జయప్రదం చేయండిఆదివాసి సంఘనాయకులుసోయంసత్యనారాయణపిలుపుపాల్వంచ కొమరం భీం ఆఫీస్ నందు ఘనంగా ఆదివాసి దినోత్సవ వేడుకలుపాత సూరారం కొమరం భీం విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంప్రతి గ్రామ గ్రామన ప్రపంచ ఆదివాసి దినోత్సవ జెండా ఆవిష్కరణ వేడుకలు ఐక్యతతో నిర్వహించాలని చదువుకున్న యువత యువకులు ఆదివాసి సంస్కృతులు సంప్రదాయాలు జీవోల, హక్కుల గురించి తెలుసుకోవాలని అంతరించిపోతున్న కొయ భాష ప్రతి ఒక్కరు ఎక్కడ కలిసిన మాట్లాడే విధంగా భాషను పరిరక్షించుకోవాలని పార్టీలకతీతంగా సంఘాలకు అతీతంగా రాష్ట్ర జిల్లా, మండల కేంద్రాల్లో ఆదివాసి దినోత్సవం పండగల జరుపుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు విడుదల చేసి ఆదివాసి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులకు ప్రత్యేక ఆర్థిక పాలసీలు ఏర్పాటు చేయాలని వారి అభివృద్ధికి తోడ్పడలని డిమాండ్ చేస్తూ ప్రముఖులు మేధావులు, నాయకులు, ఆదివాసి సంఘాలు, ఆదివాసి ప్రజలు, యువకులు మహిళలు అందరు కూడా గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరు వేడుకలు నిర్వహించాలని తెలియజేస్తున్నాను