Listen to this article

జనం న్యూస్ 21 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

సమస్య వివరించిన పట్టించుకోని జివిఎంసీ జోన్ 4 ఎసిపి కాసులకు కక్కుర్తిపడి ఇష్టారాజ్యంగా అనుమతులు
రెసిడెన్షియల్ ప్లాన్ తీసుకోని కమర్షియల్ గా నిర్వహిస్తున్న చోద్యం చూస్తున్న జివిఎంసీ అధికారులు వన్ టౌన్ లో బిల్డింగ్ కుంగిన ఘటనలో ప్లాట్ కోనుగోలు చేసిన బాదితులు ఆవేదన బాదితుడు సత్యనారాయణ మెంట్స్ గత రెండు నెలలు నుండి ఈ సమస్య ఉంది.. పక్కన ఉన్న ధరణి పంక్షన్ హల్ కారణంగా బిల్డింగ్ ఒరిగిపోయింది.. మమ్మల్ని రాత్రికి రాత్రి ఖాళీ చేయించారు..భందువులు ఇళ్ళలో తలదాచుకున్నాము.మమ్మల్ని రోడ్డున పడేసారు.*ఏయు ఇంజనీరింగ్ ప్రోపెసర్స్ వచ్చిన తరువాత వారు చెక్ చేసిన తరువాత భవనం పై నిర్ణయం తీసుకుంటారు అంటున్నారు.. అప్పటి వరకు ఎక్కడ ఉన్న అద్దె బిల్డర్ భరించే విధంగా ఏమ్మేల్యే గారు ఓప్పదం కుదిచ్చారు.. 42 లక్షల పెట్టి ప్లాట్ కొన్నాము,10 కుటుంబాలు ప్లాట్స్ కొనుగోలు చేసాయి…ఇప్పుడు మాకు ఎవరు న్యాయం చేస్తారు..