

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 27 (జనం న్యూస్):
- ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి తొలివారంలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసే ఛాన్స్
- ప్రాథమిక వ్యవసాయ సొసైటీలు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల పదవుల భర్తీ
- రాష్ట్రస్థాయిలో పలు కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్ల పదవులపై కసరత్తు
- దేవాలయాల పాలకమండలిపై కూడా ప్రభుత్వం దృష్టి
- ఇంద్రకీలాద్రి, సింహాచలం, అన్నవరం, శ్రీశైలం, శ్రీకాళహస్తి పాలకమండళ్లు, జిల్లా నియోజకవర్గస్థాయిలో పదవుల ఎంపికపై పేర్లు పంపాలంటూ ఎమ్మెల్యేలకు ఆదేశాలు
- టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఇప్పటికే చేరిన కొందరి లిస్ట్
- కూటమిలో టీడీపీకి 80 శాతం, జనసేన 15 శాతం, బీజేపీకి 5 శాతం మేర పదవులు
- పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ఇవ్వాలనే యోచనలో టీడీపీ