Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 19 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాలు మేరకు, గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ (దిశ ) పర్యవేక్షణలో చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ స్కీమ్ ప్రాజక్ట్ ఈ రోజు (19/9/25) ఫిరంగిపురం కేంద్రం మార్నింగ్ స్టార్ కాలేజ్ నందు మరియు గణేస్వరపాడు గ్రామం నందు ఇంటి ఇంటి ప్రచారం ద్వార ఇంటెన్సీఫైడ్ ఐఈసి క్యాంపెయిన్ 2025 లో భాగంగా జోనల్ సూపర్వైజర్ బి నాగేశ్వర రావు మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల విద్యార్థులు మరియు గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్ఐవి ఎయిడ్స్ అంటే ఏమిటి ఎన్ని విధాలుగా వస్తుంది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు అపోహలు మరియు హెచ్ ఐ వి పరీక్ష గురించి అవగాహన కలుగజేశారు అనత రం కరపత్రాలు అంద జేశారు చేశారు ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ ఇ హరినాథ్ రెడ్డి, సర్పంచ్ మేడ బాబు కళాశాల సిబందీ మరియు క్లస్టర్ లింక్ వర్కరకె కోటేశ్వరమ్మ పాల్గొని నిర్వహించారు