Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం నందు మై భారత్ ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర డిగ్రీ కళాశాల నందు విపత్తులు వరదలు వంటి సమయాలలో యువత ఏ విధమైనటువంటి విధానాలను అవలంబించాలి ప్రజలకు ఎటువంటి సహాయ సహకారాలు అందించాలి అనే వాటిపై ముఖ్యఅతిథిగా విచ్చేసిన కళాశాల ప్రిన్సిపల్ కె ఎస్ వి ఎన్ మనోహర్ విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది బి శ్రీనివాస్ వై వరప్రసాద్ మై భారత్ వాలంటీర్ సరోజిని పాల్గొన్నారు.