Listen to this article

న్యూస్ నవంబర్ ఐదు ముమ్మిడివరం

ఈరోజు అనగా411 2025 తేదీ ముమ్మిడివరం నియోజవర్గం కాట్రేనికోన మండలం లో చెయ్యరు పెనుమల్ల బంటుమిల్లి లక్ష్మీవాడ ఉప్పూడి ఉండలేశ్వరం నడవపల్లి గ్రామాలలో మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌ.శ్రీ వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు మేరకు పైన ఉదాహరించిన ఏడు గ్రామాలు లో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం నియోజవర్గం వై.ఎస్.అర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ,రాష్ట్ర వైయస్సార్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులు పితాని బాలకృష్ణ మరియు మండపేట ముమ్మిడివరం నియోజకవర్గాల అబ్జర్వర్ ఐన చెల్లుబోయిన శ్రీనివాసరావు కాట్రేనికోన మండల అధ్యక్షులు నల్ల నర్సింహ మూర్తి ,చెయ్యరు సూరిబాబు రాజు , వైయస్సార్ పార్టీ సీనియర్ నాయకులు దొరబాబు ,ఎంపీపీ పాలెపు ధర్మారావు , కాట్రేనికోన సర్పంచ్ గంటి సుధాకర్, జడ్పిటిసి నేల కిషోర్ , ,ఎంపీటీసీలు సర్పంచులు వార్డ్ మెంబర్స్ మాజీ సర్పంచులు మండల వివిధ కమిటీల నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు