Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

ఈరోజు 05.12.2025 వ తేదీన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం అన్నం పల్లి గ్రామంలో గల బూత్ నెంబర్ 42 ను వీక్ బూత్ ఇంచార్జ్ ఆర్య వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రామం ఆధ్వర్యంలో బూత్ ఇంచార్జ్ మల్లాడి హరికృష్ణ , కో కన్వీనర్ పాలెపు దుర్గాప్రసాద్ ,గ్రామ కమిటీ ప్రెసిడెంట్ బల్ల సత్యనారాయణ, క్లస్టర్ ఇంచార్జ్ అర్ధాని శ్రీనివాసరావు, యూనిట్ ఇంచార్జ్ గుత్తుల మల్లేశ్వరరావు సారాధ్యంలో 42 వ వార్డు నందు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు మరియు గ్రామస్తులు పాల్గొని గ్రామ మరియు వార్డు సమస్యలను మరియు పార్టీ కార్యకర్తల ఇబ్బందులను తెలియజేయడం జరిగింది.