Listen to this article

జనం న్యూస్ తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 5తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రంధాలయాన్నిగ్రంధాలయజిల్లా కార్యదర్శి కాసు ఆదిలక్ష్మీ ఆకస్మికంగా సందర్శించారు రికార్డ్స్ ను పరిశీలించారు అనంతరం జిల్లా కార్యదర్శి గ్రంధపాలకులు సుబ్బారెడ్డి కి పాఠకులను పెంచాలని, సెస్ బకాయిలు వసూలు చెయ్యాలని చెప్పారు ఎంపీడీఓ, ఈపిఓ ఆర్డీ ని మండలం లోని అన్ని పంచాయితీల నుండి సెస్ రెట్లను పెంచాలని చెప్పారు అనంతరం జిల్లా కార్యదర్శి ని దొండేటి గురువారెడ్డి శాలువతో సత్కరించారు