

తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్
జనం న్యూస్ ఫిబ్రవరి 15, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన పెద్దబోయిని పోచమ్మ అనారోగ్యంతో మరణించడం జరిగింది .విషయం తెలుసుకున్న తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ శనివారం రోజు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ,ప్రగాఢ సానుభూతి తెలిపి,ఆర్థిక సహాయం అందజేశారు. బిఆర్ఎస్,గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్ల మహేష్, జుట్టు సుధాకర్,మ్యాకల శ్రీనివాస్, ఆంజనేయులు, బోయిని లక్ష్మణ్, బాలస్వామి, స్వామి, నీల పోచయ్య,రాజు తదితరులు ఉన్నారు