

జనం న్యూస్ ఫిబ్రవరి 15 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి నియోజకవర్గం భరత్ నగర్ కాలనీ లోని శ్రీ హరి హరక్షేత్ర దేవస్థాన చైర్మన్ పి నాగిరెడ్డి , నాగరాజు ఆహ్వానం మేరకు శ్రీశ్రీశ్రీ త్రిమూర్తి స్వరూప గురు దత్తాత్రేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ప్రత్యేక పూజలలొ పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకున్నారు
ఈ గురు దత్తాత్రేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఎన్ . నాగేంద్రబాబు కొల్లా శంకర్ ,పండుగ సూర్య, పోలే బోయిన శ్రీనివాస్ , దుర్గా ప్రసాద్ ,రాము ,సుదర్శన్ ,మురళీ ,ప్రసాద్ ,కిరణ్ ,జనార్ధన్, భీమరాజు తదితరులు పాల్గొన్నారు