

జనం న్యూస్ ఫిబ్రవరి 16, (తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం భావనందపూర్ గ్రామనికి చెందిన మీసాల లావణ్య, అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు సిద్దిపేట్ జిల్లా ముదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్, కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. నర్సింలు, రాజు, దయకర్,రమెష్,భాను,సాయి శ్రీకాంత్,కొట్టాల మహేష్ తదితరులు వున్నారు