Listen to this article

జనం న్యూస్ జనవరి 11

వాంకిడి మండల కేంద్రంలో శనివారం భారతీయ జనతా పార్టీ వాంకిడి మండల అధ్యక్షులుగా ఎన్నికైన సందర్బంగా భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎలాగతి సూచిత్ శాలువాతో సత్కరిం చారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు వనపర్తి సదాశివ్, రామగిరి విశాల్, భారతీయ జనతా యువమోర్చా వాంకిడి మండల అధ్యక్షులు మండల వికాస్, తదితరులు పాల్గొన్నారు.