గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29నచలో మానుకోట నువిజయవంతం చేయండి
జనం న్యూస్ మార్చి 11 (నూకల రవీందర్)మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శితేజావత్ వాసు నాయక్ మహబూబాద్ జిల్లా అధ్యక్షుడు బొడ రమేష్ నాయక్ఈరోజు గంగారం మండలం లో లంబాడి హక్కుల పోరాట…
ఈనెల 10 న జనసేన నియోజక వర్గ సమావేశం విజయవంతం చేయండి వేగుళ్ళ లీలాకృష్ణ
జనం న్యూస్ రిపోర్టర్ మండపేట నియోజకవర్గం (అంగర వెంకట్) మార్చి 9 :మండపేట నియోజకవర్గ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండపేట నియోజకవర్గ సన్నాహక ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు మండపేట నియోజక వర్గ జన సేన ఇన్ ఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ…
ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా మహిళా దినోత్సవం
జనం న్యూస్ రిపోర్టర్ మండపేట నియోజకవర్గం (అంగర వెంకట్) మార్చి 9:రాయవరం మండలం వెదురుపాక ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ కోట బుజ్జి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు…
ఎల్.ఆర్.ఎస్ ను నిబంధనల ప్రకారం పకడ్బందీగా అమలు
రాష్ట్ర పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిషోర్ మార్చి 31 వరకు ఎల్ఆర్ఎస్ ఫీజు, ఓపెన్ స్పెస్ ఫీజు చెల్లిస్తే 25% రాయితీ ఎల్ఆర్ఎస్ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ప్రిన్సిపల్ సెక్రెటరీ జనం న్యూస్, మార్చి 08,…
జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గొలుగొండ, కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ లను ఆకస్మిక తనిఖీ
జనం న్యూస్ మార్చ్ 6 గొలుగొండ రిపోర్టర్ పోట్ల రాజా అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు గొలుగొండ, కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా, స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసుల సీడీ ఫైళ్లను…
ప్రపంచ అందాల పోటీలను వ్యతిరేకించండి; ఆర్ సీత
జనం న్యూస్ 4 ఆలేరు యాదాద్రి జిల్లా (మండల్ రిపోర్టర్ ఎండీ జహంగీర్) ఆలేరు మండలంలోని కోలనపాక గ్రామంలో మహిళలను హైదరాబాద్ వేదికగా జరిగే ప్రపంచ అందాల పోటీలను వ్యతిరేకించాలి అని పి ఓ డబ్ల్యు రాష్ట్ర కార్యదర్శి రాచకొండ సీత…
చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందెలా పటిష్ట చర్యలు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి
జనం న్యూస్, మార్చి 04, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి యాసంగి పంటలో చివరి ఆయకట్టు వరకు రైతులకు సాగు నీరు అందేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.సోమవారం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి…
శాయంపేట మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి
జనం న్యూస్ ఫిబ్రవరి 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి : శాయంపేట మండల కేంద్రంలోని ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఉదయం ఎనిమిది గంటల…
విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లు పంపిణీ
పంపిణీ చేసిన చిలువేరు స్వామి జనం న్యూస్ మార్చి 1 (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ) పెద్దపల్లి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు భవన నిర్మాణ కార్మిక సమైక్య సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చిలువేరు…
కల్వచర్ల ఉపాధ్యాయునికి పదవీ విరమణ సన్మానం
జనం న్యూస్ మార్చి 1 పెద్దపెల్లి జిల్లా ప్రతినిధి : 41 సంవత్సరాల రెండు నెలల సర్వీస్ పూర్తి చేసుకుని 61 సంవత్సరాల వయస్సు పూర్తితో పదవి విరమణ పొందుతున్న కల్వచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ (సాంఘిక…