చత్రపతి శివాజీ సద్భావన యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శేరి సతీష్ రెడ్డి
జనం న్యూస్ ఫిబ్రవరి 19: కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కెపిహెచ్బి కల్చరల్ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ సద్భావన యాత్ర ముఖ్య అతిథి శేరి సతీష్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు…
బి ఆర్ఎస్ పార్టీ సభ్యత్వ భీమా చెక్కు పంపిణీ..
బిచ్కుంద ఫిబ్రవరి 19: జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పెద్ద దడిగి గ్రామపంచాయతీ సభ్యులు గొల్ల హన్మండ్లు ప్రమాదవశత్తు మరణించడంతో వారికి బిఆర్ఎస్ సభ్యత్వం ఉన్నందున రెండు లక్షలు బీమా చెక్కును…
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు .,…
జుక్కల్ ఫిబ్రవరి 19 : జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల సత్యా గార్డెన్స్ లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఆత్మీయ సమ్మేళనంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు.…
ఆరు గ్యారంటిల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం..!
జనంన్యూస్. 19. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. సిరికొండ.సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ నాయకులు కారల్ మార్క్స్. ఫిబ్రవరి 20 న చలో హైద్రాబాద్ ను జయప్రదం చేయాలని గడుకోల్ లో పోస్టర్ల ఆవిష్కరణ. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను,…
ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ 395 వ జయంతి వేడుకలు
జనం న్యూస్ ఫిబ్రవరి 19 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ధైర్యసాహాసాలకు మారు రూపం.ఎత్తుకు పైఎత్తు వేసే అపర చాణక్యుడు.హిందు ధర్మం కాపాడిన దురంధరుడు,పరాయిలకు సింహాస్వప్నం అయిన చత్రపతి శివాజీ మహారాజ్ 395’వ పుట్టినరోజు సందర్భంగా అల్లాపూర్ డివిజన్ పరిధిలోని వివేకానంద…
బి ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వ భీమా మా చెక్కు పంపిణీ….
బిచ్కుంద ఫిబ్రవరి 19 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పెద్ద దడిగి గ్రామపంచాయతీ సభ్యులు గొల్ల హన్మండ్లు ప్రమాదవశత్తు మరణించడంతో వారికి బిఆర్ఎస్ సభ్యత్వం ఉన్నందున రెండు లక్షలు బీమా చెక్కును…
జైలు యాత్ర 3 లో పోలీసులను బెదిరిస్తున్న జగన్ రెడ్డి – కొణతాల వెంకటరావు
జనం న్యూస్ ఫిబ్రవరి 19 : అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ జగన్ రెడ్డి జైలు యాత్రలో భాగంగా నిన్న వంశీ ని జైలు మూలాకత్ లో కలుసుకొని బయటకు వచ్చిన తర్వాత వైసిపి నాయకులు పై కేసులు పెట్టిన పోలీసులు…
న్యాయ కళాశాలకై ఉద్యమిద్దాం.!
మార్చి 9న వెంకటాపురం మండల కేంద్రంలో న్యాయ నిపుణులతో సదస్సును జయప్రదం చేయండి గొండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి పిబ్రవరి 19 జనంన్యూస్ ములుగు జిల్లా వెంకటాపురం ప్రతినిధి బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం…
ఎంఈఓ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎస్టీయూరాష్ట్ర ఉపాధ్యాయ సంఘం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 19 రిపోర్టర్ సలికినిడి నాగరాజు (STU )చిలకలూరిపేట పట్టణ శాఖ ఈరోజు నూతనంగా చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారి 1గా నియమితులైన నంతవరం శ్రీనివాస రావు ని కలిసి ఎస్టీయూ తరఫున శుభాకాంక్షలు…
మిషన్ పరివర్తన మరియు డ్రగ్స్ అవగాహన సదస్సు
భేటీ బచావో బేటి పడావో అవగాహన కార్యక్రమం జనం న్యూస్ ఫిబ్రవరి 19 చిలిపి చెడి మండల ప్రతినిధిమెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో మిషన్ పరివర్తన డ్రగ్స్ అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు మరియు బేటి బచావో…