వాహన షోరూంలు రెన్యూవల్ చేయించుకోవాలి
జనం న్యూస్ 19 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ వాహన షోరూం యజమానులు తప్పనిసరిగా ఫిబ్రవరి నెల చివరి నాటికి రెన్యూవల్ చేయించుకోవాలని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డి. మణికుమార్ అన్నారు. RTO కార్యాలయంలో జిల్లాలోని అన్ని వాహన…
చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి.. ¡
జనంన్యూస్. 19. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో. గ్రామపంచాయతీకి సమీపమున ఏర్పాటుచేసిన శివాజీ విగ్రహమునకు నేడు అనగా బుధవారం రోజున చత్రపతి శివాజీ మహారాజ్ . 395.వ జయంతిని పురస్కరించుకొని. గ్రామంలోని యువకులు. పెద్దలు రాజకీయ…
పాములపర్తి లో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
జనం న్యూస్ ఫిబ్రవరి 20, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) చత్రపతి శివాజీ తరగని స్ఫూర్తి అని తాండా బాలకృష్ణ గౌడ్ అన్నారు,సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో బుధవారం చత్రపతి శివాజీ జయంతి,పురస్కరించు కొని…
బిజేపీ అంజిరెడ్డి గెలుపు కోసం సిద్దిపేట రూరల్ మండలం అధ్యక్షులు అన్నసరం సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం
జనం న్యూస్, ఫిబ్రవరి 20, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) బిజేపీ ( ఎమ్మెల్సీ)అభ్యర్థి అంజిరెడ్డి గెలుపు కోసం సిద్దిపేట రూరల్ మండలం అధ్యక్షులు అన్నసరం సురేష్ గౌడ్, ఆధ్వర్యంలో మండల కేంద్రం రాఘవాపూర్ గ్రామంలో…
బాధిత కుటుంబనికి సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణి చేసిన కాంగ్రెస్ మండల అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్
జనం న్యూస్ :18: ఫిబ్రవరి మంగళవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;చిన్నకోడూరు మండలనికి చెందిన పులి పుష్పలత, సుమన్ దంపతుల కుమార్తె పులి శ్రీనిధికి గుండె ఆపరేషన్ కావడం వల్ల వారి కుటుంబ నికి సిద్దిపేట నియోజికవర్గ ఇంచార్జ్ పూజల హరీ కృష్ణ ఆదేశాల…
పేరాబత్తుల రాజశేఖర్ అఖండ విజయం కోసం కృషి చేయాలి చెల్లి అశోక్. నరసింహారావు
జనం న్యూస్ ఫిబ్రవరి 18 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మ్మిడివరంలో మంగళవారం ముమ్మిడివరం నగర టిడిపి అధ్యక్షులు దొమ్మేటి…
విద్యార్థినీలకు చట్టాలపై అవగాహన సదస్సు
జనం న్యూస్ పీబ్రవరి 18 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జికొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాస్ రావు ఐపీఎస్ ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ రావు పర్యవేక్షణ లో మంగళవారం కెరమెరి ప్రభుత్వ జూనియర్ కళాశాల…
అభివృద్ధికి నోచుకోని ఏడుపాయల వన దుర్గ భవాని దేవస్థానం.
పాలకమండలి ఏర్పాటు చేయని అధికారులుBJYM మెదక్ జిల్లా అధ్యక్షులు సతీష్ పటేల్. జనం న్యూస్ ఫిబ్రవరి 18 మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రతి నిధి యల్ సంగమేశ్వర్.ఈరోజు రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన ఏడుపాయల వన దుర్గ మాత దర్శనం చేసుకోవడం జరిగిందిఈ…
సబ్బుబిళ్ల మీద శివాజీ చిత్రం వేసిన రామకోటి రామరాజు
హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన వీరుడు శివాజీ -అతని శౌర్యం, ధైర్యం ప్రతి భారతీయునికి ఆదర్శం జనం న్యూస్, ఫిబ్రవరి 18, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) ఛత్రపతి శివాజీ జయంతిని సందర్బంగా సబ్బుబిళ్ల మీద…