గణేష్ పల్లిలో కూలిన బస్ స్టాండ్
-ప్రయాణికులకు తప్పని తిప్పలు జనం న్యూస్, ఫిబ్రవరి 18, (తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గణేష్ పల్లి గ్రామంలో ఎన్నో సంవత్సరాల క్రితం సేవా భావంతో సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్మించిన…
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి బిజెపితరపున ప్రచారం
జనం న్యూస్ ఫిబ్రవరి 18 : చిలిపి చెడు మండల ప్రతినిధి లక్ష్మణ్ రాజు మెదక్ జిల్లాచిలిపిచెడ్ మండల్ చండుర్ గ్రామంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారి తరఫున ప్రచారం చేయడం జరిగింధి .1పై మోదటి ప్రధన్యాథా ఈచ్చి గెలిపించవల్సింధి గా…
ప్రభుత్వ భూమి ఆక్రమణ పై ఫిర్యాదు
జనం న్యూస్,ఫిబ్రవరి18, అచ్యుతాపురం: మండలం లోని మత్స్యకార గ్రామమైన పూడిమడక రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 82,83 కు సంబంధించిన 80 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించి రుగుడు,జీడి తోటలను అక్రమంగా నరికి ట్రాక్టరుతో దున్నించి భూమిలో పనులు…
ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిపిన బిఆర్ఎస్ కార్యకర్తలు..!
జనంన్యూస్. 18. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని రావుట్ల గ్రామంలో. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు. మరియు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. పుట్టినరోజు వేడుకలు. రావుట్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. మొదట గ్రామపంచాయతీ కూడలిలో…
జంమ్గి బి,లో కెసిఆర్ జన్మదిన సందర్భంగా మొక్కలను నాటిన నాయకులు
బిఆర్ఎస్ మండల పార్టీ ఉపాధ్యక్షులు ఎ దత్తు రావు జనం న్యూస్,ఫిబ్రవరి 17,కంగ్టి మండల ప్రతినిధి :సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని జంమ్గి బి గ్రామంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు,జన్మదినాన్ని పురస్కరించుకొని బిఆర్ఎస్…
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
జనం న్యూస్,ఫిబ్రవరి17, అచ్యుతాపురం మండలం లోని వెదురువాడ 11 కేవీ ఫీడర్ పరిధిలో ఆర్డిఎస్ఎస్ కొత్త లైన్ విద్యుత్ పనుల కారణంగా వెదురువాడ,జి ధర్మవరం, ఎల్ ధర్మవరం, ఎం ధర్మవరం, మోసయ్య పేట బర్మా కాలనీ ఏరియా,అచ్యుతాపురం ఇందిరమ్మ కాలనీ, ఆర్అండ్ఆర్…
శ్రీగంగా పార్వతి సమేత నీలకంటేశ్వరస్వామి ఆలయ ముఖద్వారాలు ఏర్పాటు
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 17. తర్లుపాడు మండల కేంద్రం లో వెలసిన శ్రీ గంగా పార్వతి సమేత నిలకంటేశ్వర స్వామి ఆలయ గర్భగుడికి నూతన రాతి ముఖద్వారాలు ఆలయ ధర్మకర్త నేరెళ్ల కార్తిక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్మాణం చేపట్టారు…
నిలువ నీడ లేదు త్రాగునీరు లేదు
జనం న్యూస్ 17 ఫిబ్రవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండల కేంద్రంలోని ఎండలకు వాహన ప్రయాణ ప్రాంగణం వద్ద నిల్వ నీడలేక త్రాగునీరు లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు మంచినీటి సదుపాయం కల్పిస్తారని ఆశతో ఉన్నారు…
ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాల జోలికి వస్తే, బెండు తీస్తా..!
ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాల జోలికి వస్తే, బెండు తీస జుక్కల్ ఫిబ్రవరి 17 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం సోపూర్ గ్రామం శక్తి నగర్ ఎక్స్ రోడ్ వద్ద ఏర్పాటు…
వివాహ వేడుకల్లో పాల్గొన్న ముదిరాజ్ సంఘం నాయకులు
జనం న్యూస్ ఫిబ్రవరి 17, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) కొండపాక మండల పరిధిలోని ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన జిర్ర రాజు, ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు కూతురు నివేదిత వివాహ వేడుకలు సిద్దిపేట లో…