• February 28, 2025
  • 24 views
విద్యార్థులకు ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం ఎస్బిఐ మేనేజర్ రాజేష్

జనం న్యూస్ ఫిబ్రవరి 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి : శాయంపేట మండల కేంద్రంలోని బాలికల కళాశాల లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన శాయంపేట ఎస్బిఐ మేనేజర్…

  • February 28, 2025
  • 23 views
మండపేట లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో 79.28 శాతం ఓటింగ్ ప్రశాంతంగా ముగిసిన ఎన్నిక

మండపేట ప్లాష్ న్యూస్: ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మండపేట టౌన్ రూరల్ లో కలిపి మొత్తం 79.28 శాతం ఓటింగ్ నమోదు అయింది. పోలింగ్ బూత్ వారీగా పరిశీలిస్తే వేగుళ్ల సూర్యారావు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పి…

  • February 25, 2025
  • 19 views
నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ కు విద్యార్థి ఎంపిక

బనగానపల్లె, జనం న్యూస్ ఫిబ్రవరి 25 :బనగానపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న గంగారపు మధురోహిత్ అనే విద్యార్థి నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ ఎంఎంఎస్) కు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణయ్య తెలిపారు. గత…

  • February 21, 2025
  • 118 views
ఎంపల్లి వీరాంజనేయ ఆలయంలో అఖండ హరినామ సప్తాహము

మహాశివరాత్రి ని పురస్కరించుకొని వైష్ణవ సాంప్రదాయ అఖండ హరినామ సప్తాహ జనం న్యూస్, ఫిబ్రవరి 21,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని ఎంపల్లి హనుమాన్ మందిర్ ఆవరణంలో స్థానిక శ్రీ రుక్మిణి పాండురంగ మందిరములో మహాశివరాత్రి ని పురస్కరించుకొని వైష్ణవ…

  • February 20, 2025
  • 58 views
తెలంగాణ ఆదర్శపాఠశాల వార్షికోత్సవ ఉత్సవం..!

జనంన్యూస్. 20. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల ప్రభుత్వ తెలంగాణ ఆదర్శ పాఠశాలలో పాఠశాల వార్షికోత్సవ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తెలంగాణ జానపద గేయాలు మరియు లంబాడి వేషధారణలతో నృత్యాలు చేస్తూ ప్రేక్షకులను అలరించారు…

  • February 20, 2025
  • 40 views
ఐదు రోజులపాటు పెద్దగట్టుకు కులమతాలకు అతీతంగా జనజాతర

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా పెద్దగట్టు… బేరిల చప్పులతో, శివ సత్తుల విన్యాసాలతో, ఓలింగా…. నామ స్మరణతో మొక్కులు చెల్లించుకున్న భక్తులు. జనం న్యూస్ ఫిబ్రవరి 21 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) చివ్వేంల మండలం దురాజ్ పల్లిలో మాఘ మాసంలో…

  • February 20, 2025
  • 27 views
మున్సిప‌ల్ కార్మికుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 20 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ఎమ్మెల్యే ప్ర‌త్తిపాటి పుల్లారావును క‌లసి విజ్ఞాప‌న ప‌త్రం అంద‌జేత మున్సిప‌ల్ కార్మికుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ఏఐటీయూసీ అనుబంధ ఏ పీ.మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ సెక్ర‌ట‌రీ…

  • February 20, 2025
  • 25 views
బైక్ ర్యాలీని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా నందలూరు: మరాఠా యోధుడు చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా బుధవారం నిర్వహించిన బైక్ ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి హిందువుకి మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులకు కార్యకర్తలకు విశ్వహిందూ పరిషత్ మరియు బజరంగ్…

  • February 20, 2025
  • 26 views
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాసుల గుట్టకు శాశ్విత రహదారి ఏర్పాటు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. లక్ష్మీనరసింహస్వామికాసుల గుట్టకు శాశ్విత రహదారిఏర్పాటు చేయాలిఅలసత్వం వహించకుండా ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలి స్థానిక ప్రజల విజ్ఞప్తి నందలూరు: ఫిబ్రవరి 20:- మండలంలోని పాటూరు గ్రామపంచాయతీ పరిధిలో ఎర్రి పాపయ్య గారి పల్లె గ్రామ సమీపంలో…

  • February 20, 2025
  • 67 views
శివానామస్మరణతో శ్రీశైలం యాత్ర బయలుదేరిన శివ స్వాములు

జనం న్యూస్ ఫిబ్రవరి 20 మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రతి నిధి యల్ సంగమేశ్వర్. ఈ రోజు పాపన్నపేట మండలం లోని మల్లంపేట్ గ్రామం లో శివ స్వాములు ఎంతో భక్తి శ్రద్దలతో వారు మండలం కాల దిక్ష ను…

Social Media Auto Publish Powered By : XYZScripts.com