సాఫ్ట్వేర్ ఇంజనీరు హత్య కేసును చేధించిన తెర్లాం పోలీసులు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్.,జనం న్యూస్ 15 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : తెర్లాం మండలం నెమలాం గ్రామ శివార్ల వద్ద ఫిబ్రవరి 10న జరిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోనారి ప్రసాద్ (28సం.లు) హత్య…
దయచేసి పింఛన్ ఇప్పంచండి సార్
జనం న్యూస్ 15.ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కెరమేరీ :మండలంలోని లక్ష్మి పూర్ కు చెందిన నిరుపేద కుటుంబం లో జన్మించిన ఇస్లావత్ శ్రీకాంత్ అంగవైకల్యం (ఛాతి భాగం )ఉంది. శారీరకంగా ఏదగలేదు (ఎత్తు )రెక్కడైతేగాని డొక్క నిండని…
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ జనం న్యూస్ ఫిబ్రవరి 15, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన పెద్దబోయిని పోచమ్మ అనారోగ్యంతో మరణించడం జరిగింది .విషయం…
హైస్కూల్లో సంకల్పం కార్యక్రమం
జనం న్యూస్ 15 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : విజయనగరం పట్టణం స్థానిక కంటోన్మెంట్లోని జడ్పీ హైస్కూల్లో CI ఎస్. శ్రీనివాసరావు శుక్రవారం ఎస్ఐ. రేవతి ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించారు.…
‘2023 పోస్టల్ యాక్ట్ను రద్దు చేయాలి’
జనం న్యూస్ 15 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : 2023 పోస్టల్ యాక్ట్ను రద్దు చేయాలని పోస్టల్ యూనియన్ నాయకులు వి.శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం విజయనగరం పోస్టల్ కార్యాలయం ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…
గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
జనం న్యూస్ 15 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : గంట్యాడ మండలంలోని గింజేరు జంక్షన్ వద్ద గంజాయి అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎసిఐ సాయి కృష్ణ తెలిపారు. బొండపల్లి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన…
నిజమైన పేదవారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రవీందర్ ఆవేదన.. జనం న్యూస్ //ఫిబ్రవరి //15//జమ్మికుంట //కుమార్ యాదవ్.. వాల్మీకి బోయ సంఘం అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చందబోయిన రవీందర్ మాట్లాడుతూ..హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు…
భూమి ఉన్న ప్రతి రైతు విశిష్ట సంఖ్య నమోదు తప్పని సరి వ్యవసాయఅధికారి వెంకటేశ్వర్లు
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 15.తర్లుపాడు మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ఆధునీకరణ చేయుటకు కేంద్ర ప్రభుత్వం రైతులకు 11 అంకెల ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య ఆధార్ కార్డు తరహాలో రైతులకు అందించనుంది.…
47వ వార్షికోత్సవ ఆహ్వాన శుభ పత్రిక ఆవిష్కరణ
జనం న్యూస్ ఫిబ్రవరి 15 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మహాశివరాత్రి పర్వదినానం సందర్భంగా మునగాల మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవాలయంలో శ్రీ కాశీ మహేశ్వర శ్రీ గోవిందంబ సమేత జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి మూల వారి కళ్యాణం…
బట్టాపూర్ లో దోమల నివారణకు తగు చర్యలు చేపట్టిన గ్రామపంచాయతీ
జనం న్యూస్ ఫిబ్రవరి 14: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలంలోనిబట్టా పూర్ గ్రామంలో దోమల నివారణకై పంచాయతీ కార్యదర్శి ఆకులరవిమరియు కరోబార్ కొండాశంకర్ శుక్రవారంరోజునాతగు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. గ్రామంలో దోమల నివారణకు ఫాగింగ్ చేయించి నట్లు, మళ్ళీ…