• February 14, 2025
  • 29 views
ఘనంగా ఆధ్యాత్మిక జ్ఞాన సత్సంగ ప్రవచన కార్యక్రమం

జనం న్యూస్ పిబ్రవరి 14 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి వాంకిడి మండలం లోని బంబార,గ్రామం శ్రీ శ్రీ పరమ హంస సద్గురు పులాజి బాబా 16వ ఆధ్యాత్మిక జ్ఞాన సత్సంగ ప్రవచన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా…

  • February 14, 2025
  • 32 views
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ లు విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలం

టిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు రాపర్తి అఖిల్ గౌడ్.. జనం న్యూస్ //ఫిబ్రవరి //14//జమ్మికుంట //కుమార్ యాదవ్.. రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బి ఆర్ ఎస్వి రాష్ట్ర…

  • February 14, 2025
  • 36 views
సామూహిక ఎలుకలు నిర్మూలన కార్యక్రమం చేపట్టినవ్యవసాయ అధికారులు

జనం న్యూస్ ఫిబ్రవరి 14 కాట్రేని కోన : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గెద్దనపల్లి గ్రామంలో సామూహిక ఎలుకలు నిర్మూలన కార్యక్రమం చేపట్టారు వ్యవసాయ అధికారులు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కె ప్రవీణ్. ఈ…

  • February 14, 2025
  • 26 views
సిఐ రాజేష్ కి శుభాకాంక్షలు తెలియచేసిన కలికోట శంకర్

జనం న్యూస్ ఫిబ్రవరి 14 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి : కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ నూతన సీఐ గా రాజేష్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ రాజేష్, బాలాజీ నగర్ సెక్టార్ ఎస్ఐ లుగా బాధ్యతలు స్వీకరించిన నాగేశ్వరావు…

  • February 14, 2025
  • 285 views
మంటలు వ్యాపించడంతో ట్రాక్టరు,వరి కుప్పలు దగ్ధం

అచ్యుతాపురం,14 ఫిబ్రవరి2025(జనం న్యూస్): అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం జగ్గన్నపేట గ్రామంలో 13వ తేదీన విద్యుత్ తీగల నుంచి మంటలు వ్యాపించడంతో రైతులు ట్రాక్టరు,నాలుగు వరి కుప్పలు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్నవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ…

  • February 14, 2025
  • 27 views
నరసింహుని వనమహోత్సవం

వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వనమహోత్సవం జనం న్యూస్ ఫిబ్రవరి 14 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రోజున వన మహోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు గుట్ట కింద వనంలోకి గజవాహనంపై స్వామి వారిని…

  • February 14, 2025
  • 185 views
రేపు విద్యుత్ ఉండని ప్రాంతాలు

అచ్యుతాపురం(జనం న్యూస్):మండలం లోని వెదురువాడ 11 కేవీ ఫీడర్ పరిధిలో ఆర్డిఎస్ఎస్ కొత్త లైన్ విద్యుత్ పనుల కారణంగా వెదురువాడ,జి ధర్మవరం,ఎల్ ధర్మవరం, ఎం ధర్మవరం,మోసయ్య పేట బర్మా కాలనీ ఏరియా,అచ్యుతాపురం ఇందిరమ్మ కాలనీ,ఆర్అండ్ఆర్ కాలనీ,దిబ్బపాలెం,వెంకటాపురం సెంటర్,మార్టూరు రోడ్డు,అచ్యుతాపురం సెంటర్,సాయి ప్రియా…

  • February 14, 2025
  • 54 views
జాతీయ మెగా లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి జడ్జి కే భార్గవి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు పోలీస్ అధికారులతో సమావేశంలో కే భార్గవి జూనియర్ సివిల్ జడ్జ్ నందలూరు అధ్యర్యం లో మార్చి 8 న నందలూరు కోర్టు నందు జరగనున్న జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలని సీనియర్…

  • February 14, 2025
  • 113 views
ఎమ్మెల్సీ ఎన్నికల ముఖ్య సమావేశమైన బోయినపల్లి ప్రవీణ్ రావు..

జనం న్యూస్ 14 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) మెదక్ కరీంనగర్ నిజామాబాద్ అదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రోజున ఎల్కతుర్తి మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ అధ్యక్షతన…

  • February 14, 2025
  • 138 views
31 క్వింటాల ప్రజా పంపిణీ పిడిఎఫ్ బియ్యం పట్టివేత.

ఎస్సై ఏ ప్రవీణ్ కుమార్ జనం న్యూస్ 14 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో మధ్యాహ్నం రెండు గంటలకు గ్రామంలో పిడిఎస్ బియ్యం అక్రమంగా నిల్వ ఉన్నాయని సమాచారం రాగా వెంటనే…

Social Media Auto Publish Powered By : XYZScripts.com