• February 14, 2025
  • 31 views
మండల వనరుల కేంద్రం చిలిపిచేడ్ లో ఘనంగా ఆంగ్ల భాష దినోత్సవం

జనం న్యూస్ ఫిబ్రవరి 14 చిలిపిచాడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా : చిలిపి చెడు మండలంలో జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా సరోజినీ నాయుడు జన్మదినం పురస్కరించుకొని మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మండలంలోని అన్ని పాఠశాలలో ఘనంగా ఆంగ్ల…

  • February 14, 2025
  • 95 views
సిద్దిపేటలో పది అష్టావధాన సాహిత్య కార్యక్రమాలు

జనంని సిద్దిపేట: 14 ఫిబ్రవరి శుక్రవారం; నియోజికవర్గ ఇన్చార్జి;ఫిబ్రవరి 16 ఆదివారం రోజున హరిహరా రెసిడెన్సి సమీపంలో గల లలిత చంద్రమౌళీశ్వర దేవాలయ మాసోత్సవాల్లో భాగంగా అష్టావధాని మారెపల్లి పట్వర్దన్ శతావధానిచే పది అష్టావధానాలతో పాటుగా దేవతామూర్తుల అభిషేకము, అన్నదాన, ఆధ్యాత్మిక…

  • February 14, 2025
  • 33 views
బీర్పూర్ మండలంలో ప్రశాంతంగా మాల మహానాడు బందు..

బీర్పూర్. జనం న్యూస్ ఫిబ్రవరి 14; జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ బందుకు పిలుపునిచ్చిన మాల మహానాడు నాయకుల ఆదేశం మేరకు బీర్పూర్ మాల మహానాడు నాయకులు ఆధ్వర్యంలో ప్రశాంతంగా బంధు…

  • February 14, 2025
  • 36 views
:రామకోటి సంస్థకు 250కిలోల గోటి తలంబ్రాలు (ఓడ్లు) అందజేశారు

భద్రాచలంలో మరోసారి రామకోటి రామరాజుకు ఘన సతెలంగాల రాష్ట్రం నుండి గజ్వేల్ లోని రామకోటి సంస్థకు అరుదైన గౌరవం -26 సంవత్సరాల రామభక్తికి మూడోసారి చోటు ఇచ్చామన్న -భద్రాచల దేవస్థానం ఏఈవో శ్రావణ్ కుమార్ జనం న్యూస్ ఫిబ్రవరి 14; తెలంగాణ…

  • February 14, 2025
  • 28 views
క్షయ రహిత తెలంగాణే లక్ష్యంగానీక్షయ్ శివిర్ నిర్ధారణ శిబిరం

జనం న్యూస్ ఫిబ్రవరి 15; మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మునగాల మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని తాడువాయి గ్రామంలో నిర్వహించిన నీక్షయ్ శివిర్ శిబిరాన్ని రేపాల ప్రాథమిక వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ వినయ్ కుమార్…

  • February 14, 2025
  • 38 views
టీబీ వ్యాధిపై అవగాహన సదస్సు

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఫిబ్రవరి 14; పరిధిలో గల గంగులు నాచారం గ్రామ పంచాయతీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో టీబీ వ్యాధిపై అవగాహన నిర్వహించి టీబీ వ్యాధి లక్షణాలున్న వారి నుంచి కళ్ళే…

  • February 14, 2025
  • 161 views
దశదినకర్మ లో పాల్గొన్న నాయకులు

జనం న్యూస్ ఫిబ్రవరి 14శాయంపేట మండలంలోని తహరాపూర్ గ్రామ నివాసురాలు బడుగు రజిత శదినకర్మ కార్యక్రమానికి పరకాల మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ రేణుకుంట్ల సదయ్య తహరాపూర్ గ్రామ మాజీ ఉప ర్పంచ్ కుక్కల బిక్షపతి తహరపూర్ గ్రామ మాజీ వార్డ్…

  • February 14, 2025
  • 272 views
జై జవాన్ జైకిసాన్..!

జనంన్యూస్. 14. నిజామాబాదు నిజామాబాదు. నగరంలోని వినాయకనగర్ లో గల తెలంగాణ అమరవీరుల పార్క్ లో. అయషు డాక్టర్. న్యావనంది పురుషోత్తం ఆధ్వర్యంలో. పుల్వామా ఉగ్ర దాడిలో అమరులైన భరతమాత వీర పుత్రులకు తెలంగాణ అమరవీరుల పార్కులో మౌనం పాటించి నివాళులు…

  • February 14, 2025
  • 34 views
విసికె పార్టీ కార్యాలయంలో జరిగిన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 101వ జయంతి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 14 ;రిపోర్టర్ సలికినిడి నాగరాజు కార్యక్రమం జరిగింది.సీనియర్ దళిత నాయకులు వడ్ల అంకమ్మరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లోముందుగా దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.సంజీవయ్య ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన పథకాల గురించి,…

  • February 14, 2025
  • 43 views
మానవత్వం చాటుకున్నా రాష్ట్ర నూర్బాష(దూదేకుల) సంఘం యూత్ అధ్యక్షులు డి పి మస్తాన్.

జనం న్యూస్ తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 14 ;రాష్ట్ర నూర్బాష సంఘం అధ్యక్షులు పీర్ మహమ్మద్ ఆదేశాల మేరకు రాష్ట్ర దూదేకుల సంఘం యూత్ అధ్యక్షులు మరియు కేతగుడిపి సర్పంచ్ డి పి మస్తాన్ త్రిపురాంతకం మండలం నడిగడ్డ గ్రామంలో ముగ్గురు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com