• February 12, 2025
  • 27 views
తర్లుపాడు. చెన్నారెడ్డి పల్లె గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం.

జనంన్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 12. తర్లుపాడు మండలంలోని తర్లుపాడు మరియు చెన్నారెడ్డిపల్లి గ్రామాలలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాల్లో ఉన్న రైతు సోదరులతో కలసి క్షేత్ర…

  • February 12, 2025
  • 27 views
రూరల్ ఎమ్మెల్యే పుట్టినరోజు సంబరాలు..,!

జనంన్యూస్. 12. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. సిరికొండ.ఈరోజు సిరికొండ మండల కేంద్రంలో తెలంగాణ చౌరస్తా వద్ద మన ప్రియతమ నాయకుడు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి.జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైనారిటీ మండల్ అధ్యక్షులు…

  • February 12, 2025
  • 54 views
రాజకీయం అనేది సేవా? లేక ఉద్యోగమా?

జనంన్యూస్. 12 నిజామాబాదు. ప్రతినిధి.సేవ అయితే –మీకు జీతం ఎందుకు? పెన్షన్ ఎందుకు?ఉద్యోగం అయితే — మీకు పరీక్షలేవి? విద్యార్హతలేవి?జిల్లా. రాష్ట్ర.రాజకీయాల్లో మలుపు రాయి.గతంలో లో రాజకీయ మంటే స్వలాభాపేక్ష లేకుండా ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయడం అని నిర్వచనం ఉండేది.…

  • February 12, 2025
  • 21 views
ఏపీ లిక్కర్ స్కాంపై పార్లమెంట్ లో ప్రస్తావించిన అనకాపల్లి ఎం.పీ సి.ఎం రమేష్

జనం న్యూస్ రోజు పన్నెండు అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ; మంగళవారం లోకసభలో జీరో అవర్లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం అంశాన్ని పార్లమెంట్ లో అనకాపల్లి ఎం.పీ డాక్టర్ సీఎం రమేష్ ప్రస్తావించారు.ఆంధ్రప్రదేశ్…

  • February 12, 2025
  • 27 views
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు . ఇచ్చిన ఆత్మీయ విందులో పాల్గొన్న మంద కృష్ణ మాదిగ

జుక్కల్ ఫిబ్రవరి 12 జనం న్యూస్ : సుదీర్ఘ కాలం పాటు ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని నడిపించి, ఎస్సీ వర్గీకరణ సాధనకు అవిశ్రాంతంగా కృషి చేసిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నిన్న రాత్రి హైదరాబాద్…

  • February 12, 2025
  • 22 views
పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం కోసం సిపిఐ పోరుబాట

-సిపిఐ విజయనగరం నియోజకవర్గ కార్యదర్శి బుగత అశోక్జనం న్యూస్ 12 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : కూటమి ప్రభుత్వ ఎన్నికల హమీలో బాగంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం, ఇంటి నిర్మాణానికి 5లక్షలు…

  • February 12, 2025
  • 23 views
మర్యాదకర ప్రవర్తనతో ప్రజల్లో పోలీసుశాఖ ప్రతిష్టను పెంచాలి

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్.,జనం న్యూస్ 12 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులతో మాసాంతర నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ…

  • February 12, 2025
  • 26 views
తామరాపల్లి వద్ద గంజాయి పట్టివేత

జనం న్యూస్ 12 ఫిబ్రవరి : విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : గంట్యాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విశాఖపట్నం నుంచి రాయపూర్‌ వెళ్లే గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేపై తామరపల్లి జంక్షన్‌ వద్ద ఫ్లైఓవర్‌పై గంజాయి కలిగి ఉన్న 3గురు…

  • February 12, 2025
  • 24 views
పోలీసులకు సమాచారం అందిస్తున్నాడనే అనుమానంతో యువకుడిపై దాడి తీవ్రంగా గాయపడ్డ యువకుడు-పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

జనం న్యూస్ పిబ్రవరి 12 : ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి : కాగజ్ నగర్ పట్టణంలోని ద్వారకానగర్ కు చెందిన అక్రమ్ ఖాన్ పై మంగళవారం రాత్రి ముగ్గురు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాదారులు దాడికి పాల్పడ్డారు. స్థానిక చిన్న…

  • February 11, 2025
  • 30 views
బాలింతలకు అవగాహన సదస్సు

జనం న్యూస్, ఫిబ్రవరి 12, పెద్దపెల్లి జిల్లా ప్రతినిధి:- ఈ రోజు ధర్మారం మండలం లోని బొమ్మరెడ్డి పల్లిలో రెండు అంగన్వాడీ కేంద్రాలలో మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత…

Social Media Auto Publish Powered By : XYZScripts.com