• February 20, 2025
  • 28 views
శివానామస్మరణతో శ్రీశైలం యాత్ర బయలుదేరిన శివ స్వాములు

జనం న్యూస్ ఫిబ్రవరి 20: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రతి నిధి యల్ సంగమేశ్వర్. ఈ రోజు పాపన్నపేట మండలం లోని మల్లంపేట్ గ్రామం లో శివ స్వాములు ఎంతో భక్తి శ్రద్దలతో వారు మండలం కాల దిక్ష ను…

  • February 20, 2025
  • 33 views
ప్రసన్నా హరికృష్ణకు అండగా నిలబడి జమ్మికుంటలో విస్తృత ప్రచారం చేసిన అభిమానులు

జనం న్యూస్ //ఫిబ్రవరి //20//జమ్మికుంట //కుమార్ యాదవ్.. నిజాయితీ పరుడు అయినా , సేవా తత్పరుడు ఐనా ప్రసన్నా హరికృష్ణకు అండగా నిలవండి, అంటూ జమ్మికుంటలో గొడిశాల రమేష్ డివిజన్ ఇంచర్చ్ అధ్వర్యంలో, ఎర్ర శ్రీధర్, గదేపాక కుమార్ రాజా, మిడిదొడ్డి…

  • February 20, 2025
  • 31 views
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

జనం న్యూస్,ఫిబ్రవరి20, అచ్యుతాపురం: మండలం లోని వెదురువాడ 11 కేవీ ఫీడర్ పరిధిలో ఆర్డిఎస్ఎస్ కొత్త లైన్ విద్యుత్ పనుల కారణంగా వెదురువాడ,జి ధర్మవరం,ఎల్ ధర్మవరం, ఎం ధర్మవరం,మోసయ్య పేట బర్మా కాలనీ ఏరియా,అచ్యుతాపురం ఇందిరమ్మ కాలనీ,ఆర్అండ్ఆర్ కాలనీ,దిబ్బపాలెం,వెంకటాపురం సెంటర్, మార్టూరు…

  • February 20, 2025
  • 27 views
రామకోటి రామరాజుకు ఘన సన్మానం

రామకోటి సేవలు అభినందనీయం – వంగపల్లి అంజయ్య స్వామి జనం న్యూస్, ఫిబ్రవరి 21, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) రామకోటి రామరాజు సేవలు అభినందనీయం అని వంగపల్లి అంజయ్య స్వామి అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా…

  • February 20, 2025
  • 28 views
ఆర్యవైశ్యులకు బిజెపిలోనే సముచితస్థానం — బుద్ధ మహేందర్ గుప్తా

జనం న్యూస్, ఫిబ్రవరి 21, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) ఢిల్లీ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా ఆర్యవైశ్య మహిళ రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టడం అభినందనీయమని బిజెపి సీనియర్ నాయకుడు బుద్ధ మహేందర్ గుప్త అన్నారు,…

  • February 20, 2025
  • 26 views
జమ్మికుంట లొ డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించిన అధ్యాపకుల బృందం

జనం న్యూస్ //ఫిబ్రవరి //20//జమ్మికుంట //కుమార్ యాదవ్. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాలలో డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించిన, బాలికల మరియు బాలురు, కోరపెల్లి అధ్యాపకుల బృందం. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మండల…

  • February 20, 2025
  • 38 views
పాఠశాల అభివృద్ధికి గ్రామస్తుల సహకారం అవసరం

మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు జనం న్యూస్ ఫిబ్రవరి 21: (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు మునగాల మండల పరిధిలోని ముకుందాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన కంప్యూటర్,ప్రింటర్ ను గురువారం మండల విద్యాధికారి పిడతల వెంకటేశ్వర్లు ప్రారంభించారు.…

  • February 20, 2025
  • 35 views
క్యాన్సర్ రోగికి ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహకారం-అనకాపల్లి ఎంపీ సి.ఎం. రమేష్

జనం న్యూస్ ఫిబ్రవరి 20: అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం, బుచ్చయ్య పేటకు చెందిన సయ్యపురెడ్డి సావిత్రి క్యాన్సర్ వ్యాధికి గురై ఆర్థిక సహాయం కొరకు అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం. రమేష్ ను…

  • February 20, 2025
  • 26 views
ఛత్రపతి శివాజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి

జనం న్యూస్;20 ఫిబ్రవరి గురువారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి ; ప్రతి ఒక్కరూ శివాజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని జాతీయ సాహిత్య పరిషత్ కవులు ఉండ్రాళ్ళ రాజేశం, బస్వ రాజ్ కుమార్, కోణం పరశురాములు, నల్ల అశోక్, చీకోటి…

  • February 20, 2025
  • 23 views
ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సుకినే సంతాజికి ఘన సన్మానం..

టి ఆర్ ఆర్ ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు హింగె భాస్కర్.. జనం న్యూస్ 20 ఫిబ్రవరి 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఆరెకుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఇటీవల…

Social Media Auto Publish Powered By : XYZScripts.com