ఫైజాబాద్ నర్సరీని సందర్శించిన ఎంపీడీవో
జనం న్యూస్ ఫిబ్రవరి 6 చిలిపి చెడుమండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం ఫైజాబాద్ గ్రామంలో ఎంపీడీఓ నర్సరీని సందర్శించడం జరిగింది.రేసింగ్ బెడ్ లలో 1000 ఈత,1000తాటి మొక్కలను పెట్టమని సూచించడం జరిగింది.మరియు ప్రెమింగ్ బెడ్ లను ఏర్పాటు…
మునిగిపోతున్న పార్టీని, వదిలించుకుంటున్న నాయకుల్ని కాపాడుకోవడానికే జగన్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 6 రిపోర్టర్ సలికినిడి నాగరాజు : 2.o చూస్తారు. 3 0 ఏళ్ల అధికారమని సినిమాకబుర్లు చెప్తున్నాడు : మాజీమంత్రి ప్రత్తిపాటిటూరిస్ట్ లా అప్పుడప్పుడు రాష్ట్రానికి వస్తూ, అవినీతి..దోపిడీ. ఆలోచనలు చేసే జగన్…
వృద్ధుని ప్రాణాలు కాపాడిన కాటూరి మెడికల్ కాలేజ్& ఆసుపత్రి డాక్టర్లు.
✍️జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 6 రిపోర్టర్ సలికినిడి నాగరాజు✍️కాటూరి మెడికల్ కాలేజీ& ఆసుపత్రి డాక్టర్లు వృద్ధుని ప్రాణాలు కాపాడి కొత్త జీవితానికి ప్రసాదించారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల చెందినటువంటి తిరుపతిరావు (75)…
అల్ హాది వెల్ఫేర్ & హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలోమెగా వైద్య, రక్తదాన శిబిరం.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.నందలూరు అల్ హాది వెల్ఫేర్ & హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ఆధ్వర్యంలో,కువైట్ ప్రవాస నందలూరు యూత్ సహకారంతో 09-02-2025 ఆదివారం నందలూరు బస్టాండ్ లోని వైయస్సార్ విగ్రహం వద్ద మెగా వైద్య, రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు…
కాట్రేనికోనలో ఈనెల 16న ఉచిత హోమియో వైద్య శిబిరం
జనం న్యూస్ ఫిబ్రవరి 6 కాట్రేనికొన : కాట్రేనికోన గ్రామంలోని దేవి సెంటర్ కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఈనెల 16 తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉచిత హోమియో వైద్య సేవా శిబిరాన్ని…
ఏర్గట్లగ్రామాభివృద్ధి కమిటీ వారి పత్రిక ప్రకటన
రథచక్రాల విరాళ వివరణ***జనం న్యూస్ ఫిబ్రవరి 06: నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండల కేంద్రంలోని శ్రీలక్మీవేంకటేశ్వర స్వామి దేవాలయరథముకు నూతన రథ చక్రాల విలువ రూ.2,35,000/- గల కమ్మరి రాజరపు బ్రహ్మయ్య మరియు కుమారుడు నర్సయ్య విరాళముగా చేసి రథ చక్రాలు బిగించి…
జైనూర్ లో ఏమ్మెల్యే కోవ లక్ష్మి జన్మదిన వేడుకలు.
బిఆర్ఏస్ కార్యకర్తలతో ఘనంగా వేడుకలు. జనం న్యూస్ 6ఫిబ్రవరి.కొమురం భీమ్ జిల్లా (ఆసిఫాబాద్ ). డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.జైనూర్;- తెలంగాణ ఉధ్యమ రథాసారధి,మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ సారధ్యంలో ఆసిఫాబాద్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర సాధనకోసం అలుపెరుగని పోరాటాన్ని కోనసాగించిన ప్రస్తుత ఎమ్మెల్యే కోవ…
సిద్దిపేట నుండి రామ,శివ లక్ష లిఖిత నామ పత్రాలు అందజేత
ఈ యజ్ఞంలో భక్తులు భక్తితో పాల్గొన్నారు -భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు జనం న్యూస్,ఫిబ్రవరి 6, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)హరిహర లిఖిత మహాయజ్ఞం రామకోటి భక్త సమాజం సంస్థ ఆధ్వర్యంలో గ్రామ, గ్రామాన…
ఆదివాసి ముద్దుబిడ్డ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అక్క జన్మదిన సందర్బంగా నోటుబుక్కులు,పెన్నులు పంపిణీ. బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తోడసం ధర్మారావు.
జనం న్యూస్ 6ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా (ఆసిఫాబాద్ ). డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. సిర్పూర్ (యు) మండల కేంద్రంలోని గ్రామం సీత గొంది మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల 31మంది విద్యార్థులకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అక్క జన్మదిన వేడుకలు యొక్క…
ఆసక్తిగల రైతులకు గ్రామపంచాయతీలో దరఖాస్తులు
-జిల్లా గ్రామీణ అధికారి కిషన్ జనం న్యూస్6 ఫిబ్రవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి : భీమారం మండలంలోని పోలంపల్లి గ్రామంలో గురువారం రోజున మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పశువుల పాకల నిర్మాణ లబ్ధిదారులు…