‘ఆశ వర్కర్లపై పని భారం తగ్గించాలి’
జనం న్యూస్ 05 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ఆశ వర్కర్లపై పని భారం తగ్గించాలని సీఐటీయూ జిల్లా జిల్లా కార్యదర్శి జగన్మోహన్ డిమాండ్ చేశారు.యాఫప్లను రద్దు చేసి పని భారం తగ్గించాలని కోరుతూ విజయనగరం రూరల్, అర్బన్ ప్రాథమిక…
ఈ రోజు మన బ్రిలియంట్ స్కూలులో వసంత పంచమి సందర్బంగా అక్షరాభ్యాసం కార్యక్రమం
✍️జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 4 రిపోర్టర్ సలికినిడి నాగరాజు✍️ ఈ కార్యక్రమంలో చిన్నారులుకు అక్షరాభ్యాసం చాలా చక్కగా చేయటం సంతోషం, అక్షరాభ్యాసంలో పాల్గొన్న పిల్లల పేర్లు డ్రా తీసి ప్రథమ,( వేదాన్షి) ద్వితీయ (అల్తాఫ్) మరియు తృతీయ…
పత్రికా ప్రచురణార్థంరాష్ట్రోపాధ్యాయ సంఘం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 4 రిపోర్టర్ సలికినిడి నాగరాజు : (STU )వ్యవస్థాపకులుకామ్రేడ్ మఖ్దూం మొహియుద్దీన్ 118వ జయంతి.చిలకలూరిపేట పట్టణంలో ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశం లో రాష్ట్ర ఆర్ధిక కార్యదర్శి కే…
పేదలకు ఇంటి స్థలాలు, సాగుభూమి సాధించేవరకు పోరాటం
జనం న్యూస్ 04 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్కూటమి ప్రభుత్వ ఎన్నికల హమీలో బాగంగా పట్టణాల్లో 2సెంట్లు, గ్రామాల్లో 3సెంట్లు స్థలం, ఇంటి నిర్మాణానికి 5లక్షలు, 2ఎకరాల సాగుభూమి హామీ తక్షణం అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి…
నెట్ బాల్ నేషనల్ గేమ్స్ (ఇండియన్ ఒలంపిక్స్) కి ఎంపికైన నాగార్జునసాగర్ యువకులు
జనం న్యూస్- ఫిబ్రవరి 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:-నాగార్జునసాగర్ హిల్ కాలానికి చెందిన సంయుత్ నాయుడు, ధనుష్ వెంకట్ నాయక్ లు నెట్ బాల్ 38వ నేషనల్ గేమ్స్ (ఇండియన్ ఒలంపిక్స్) కి ఎంపికైనట్లుగా నెట్ బాల్ ఉమ్మడి నల్లగొండ…
నోపా సేవలు అభినందనీయం
అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే **ఆదినారాయణజనం న్యూస్ 04 ఫిబ్రవరి కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ ) నోపా ఆధ్వర్యంలో ముద్రించిన 2025 క్యాలెండర్ ను నోపా సలహాదారులు , ప్రముఖ వ్యాపారవేత్త మల్లెల నరసింహారావు ఆధ్వర్యంలో ఈరోజు మేడారం సమ్మక్క…
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణపై వివక్ష చూపడం సరికాదు
టీపీసీసీ సభ్యులు జెబి శౌరిజనం న్యూస్ 04 (కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెల్ల శంకర్) కొత్తగూడెం ( ) ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులో వివక్ష చూపిన విధానాన్ని నిరసిస్తూ కొత్తగూడెం బస్టాండ్ సెంటర్…
అసాంఘిక కార్యక్రమాలకు అడ్డంగా మారిన అంబేద్కర్ భవనాన్ని రక్షించాలి-
–కలెక్టర్కు వివరించిన ప్రజా సంఘాల నాయకులుజనం న్యూస్ 0 4 ఫిబ్రవరి ( కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురి మెళ్ళ శంకర్ )భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని రక్షణ పర్యవేక్షణ లేక…
ఆశ వర్కర్ల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి..!
జనంన్యూస్. 04.నిజామాబాదు. ప్రతినిధి. శ్రీనివాస్.సిరికొండ.ఆశాలకు రేప్రెసి, పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు చెల్లించిన తర్వాతనే కొత్త సర్వేలు చేయించాలి.సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్.స్ఫుటం డబ్బులను ఆషాలే తేవాలని .అధికారుల వేధింపులు వెంటనే మానుకోవాలి..సిరికొండలో ఆశా వర్కర్ల సమస్యల పైన మెడికల్…
రథసప్తమి సందర్భంగా రాజుపాలెం సూర్యనారాయణ మూర్తిని దర్శించుకున్న కొణతాల రామకృష్ణ
జనం న్యూస్ ఫిబ్రవరి 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ రథసప్తమి సందర్భంగా అనకాపల్లి మండలం రాజుపాలెం గ్రామంలో ఉన్న సూర్యనారాయణ మూర్తి దేవస్థానాన్ని సందర్శించిన మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ మరియు అనకాపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్…