• February 3, 2025
  • 28 views
కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా పాలన అని చెప్పి ప్రజలను వేధించే పాలన చేస్తుందన్నారు. కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు

జనం న్యూస్ ఫిబ్రవరి 3 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కార్పొరేటర్ మాట్లాడుతూ శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద డివిజన్లో ఇందిరమ్మ ఇండ్లు సర్వేలో భాగంగా వార్డ్ ఆఫీసులో ప్రజా పాలనలో అప్లై చేసుకున్న సర్వే లిస్టులో రానివారికి, మరియు కొత్త దరఖాస్తుల…

  • February 3, 2025
  • 26 views
మాజి సర్పంచ్ పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణా‌రావ్

జనం న్యూస్ ఫిబ్రవరి 3 జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల పరిధిలోని మాజి సర్పంచ్ బైరవేణి ఆంజనేయులు ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యుల ను కలిసి రోజు పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజి…

  • February 3, 2025
  • 32 views
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు

జనం న్యూస్ ఫిబ్రవరి 3 కూకట్పల్లి శ్రీనివాస్ రెడ్డి గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు నోటీసులుపార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత రెండో…

  • February 3, 2025
  • 33 views
ఏర్గట్లమండల కేంద్రము లోతెలంగాణ పైకేంద్రబడ్జెట్ వివక్ష కారణంగా నిరసన కార్యక్రమం*

జనం న్యూస్ ఫిబ్రవరి 03: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రములో సోమవారం రోజునా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో తెలంగాణ తల్లి స్థూపం వద్దటీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు….కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పై వివక్ష…

  • February 3, 2025
  • 35 views
క్రీడలతో మానసిక శారీరక ప్రశాంతత లభిస్తుంది..

▪️ఆర్ ఆర్ టోర్నమెంట్ (సీఎం కప్) ప్రారంభించిన వొడితల ప్రణవ్.. జనం న్యూస్ //ఫిబ్రవరి //3//జమ్మికుంట //కుమార్ యాదవ్..క్రీడలతోనే శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ ప్రణవ్ తెలిపారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల…

  • February 3, 2025
  • 35 views
వాహనాలు తనిఖీ చేసిన ఎస్సై జక్కుల పరమేష్

జనం న్యూస్ ఫిబ్రవరి 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మాందారి పేట నుండి పరకాలకు వెళ్లే రహదారిపై వాహనాలకు సరైన. పత్రాలు కలిగి ఉండాలని శాయంపేట ఎస్సై జక్కుల పరమేష్ అన్నారు మాందారిపేట స్టేజి వద్ద…

  • February 3, 2025
  • 32 views
కె.పి.హెచ్.బి డివిజన్ పరిధి లో పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ ఫిబ్రవరి 3 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కేపిహెచ్బి డివిజన్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలను మరియు స్మశాన వాటికలను పరిశీలించారు.ముందుగా ఎన్.ఆర్.ఎస్.ఎ కాలనీలో పార్కును పరిశీలించి వాలీబాల్ కోర్టుగా అభివృద్ధి చేయాలని ..అనంతరం…

  • February 3, 2025
  • 27 views
చీకటి పడితే చాలు.ఆ ప్రదేశం మందుబాబులకు అడ్డాగా మారుతుంది

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. గాంధీనగర్ లోని కర్మెల్ చర్చ్ వెనుక ఉన్నటువంటి ఖాళీ స్థలంలో చీకటి పడితే చాలు మందుబాబులకు అడ్డగా మారింది.చుట్టుపక్కల జనసంద్రం లేని కారణంగా ఎక్కువ శాతం మద్యం సేవించేవారు ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడపడితే…

  • February 3, 2025
  • 32 views
పది హెను బ్రాంచ్ ల యోగా క్లాసులు లొ ఒకటైన టువంటి ఎన్ ఎస్ కే యోగా బ్రాంచ్ లొ మొదటి సంవత్సర వేడుకలు

జనం న్యూస్ ఫిబ్రవరి 3 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి, మాధవరం నగర్ కాలనీ లో యోగా మాస్టర్స్ విజయ్ కుమార్, మురళి కృష్ణ, నర్సింహా రావు, తేజు, ఎల్లప్ప, శ్రావణ్ ల ఆధ్వర్యంలో నడుస్తున్న పది హేను…

  • February 3, 2025
  • 32 views
సాయి లోకేష్ ఆధ్వర్యం లో బి.జే.పి ఎస్సీ మొర్చా కార్యక్రమ

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.ఈ రోజు రాజంపేట వద్ద పోలింగ్ బూత్ కేంద్రంగా జిల్లా బి జే పి ఎస్సీ మోర్చా ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమము లో సాయి లోకేష్ మాట్లాడుతూ అంత్యోదయ మూల…

Social Media Auto Publish Powered By : XYZScripts.com