అల్వాయి చెరువు ఆయకట్టు నక్ష బాటను కాపాడాలి
అక్రమంగా రోడ్డును తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి. హత్నూర తహసిల్దార్ కు రైతుల ఫిర్యాదు, జనం న్యూస్. ఫిబ్రవరి 1. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) మండల కేంద్రమైన హత్నూర గ్రామ శివారులోని అల్వాయి చెరువు ఆయకట్టు…
ఆసుపత్రి విద్యుత్ సబ్స్టేషన్ పూర్తి చేసి తీరుతాం : ఎమ్మెల్యే దాట్ల
జనం న్యూస్ ఫిబ్రవరి 1 కాట్రేనికోన (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కోన మండలంఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న పల్లంకురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని, అదేవిధంగా విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేసి తీరుతామని…
ఆసుపత్రి విద్యుత్ సబ్స్టేషన్ పూర్తి చేసి తీరుతాం : ఎమ్మెల్యే దాట్ల
జనం న్యూస్ ఫిబ్రవరి 1 కాట్రేనికోన (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కోన మండలంఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న పల్లంకురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని, అదేవిధంగా విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేసి తీరుతామని…
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
నంది శివకుమార్-ప్రెస్ క్లబ్ కోశాధికారి పుట్టినరోజు శుభాకాంక్షలు జనం న్యూస్ 1 ఫిబ్రవరి భీమారం: మండల ప్రతినిధి కాసిపేట రవి = భీమవరం మండల కేంద్రంలో శనివారం రోజున ప్రెస్ క్లబ్ కోశాధికారి ” నంది శివకుమార్ జన్మదినం వేడుకలు ప్రెస్…
నేడు జరగబోయే రాజకీయ యుద్ధభేరిని విజయవంతం చేయాలి..
పొనుగోటి రంగా…జాతీయ బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సూర్యాపేట… జనం న్యూస్ ఫిబ్రవరి 02 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ బీసీ రాజ్యాధికారం కోసం పార్టీలకు అతీతంగా కుటుంబ సమేతంగా ప్రతి గడపగడప కదలి రావాలని సూర్యాపేట జిల్లా…
అల్లాపూర్ డివిజన్ పరిధిలో స్మశాన వాటికలను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
జనం న్యూస్ ఫిబ్రవరి 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి నాడు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్, అధికారులతో కూకట్ పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్ పరిధిలో స్మశాన వాటికలను పరిశీలించారు.. ముందుగా పర్వత్ నగర్ హిందూ స్మశాన…
ఆంధ్ర ప్రదేశ్ కొత్త డీజీపీ హరీష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా
జనం న్యూస్ ఫిబ్రవరి 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డిజిపిగా బాధ్యతలు చేపట్టిన హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ ని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి ఐపీఎస్ మరియు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్…
వెంకటేశ్వర స్వామి దేవాలయ సమీపంలో వరద కాలువ ను పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు
జనం న్యూస్ ఫిబ్రవరి 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సెవెన్ హిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా, స్వామి వారి ఊరేగింపు నిజాంపేట్ రోడ్డు లో ప్రతి ఏడు…
ఎస్సీ వర్గీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుండో అనుకూలంగా ఉంది. బండి రమేష్
జనం న్యూస్ ఫిబ్రవరి 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి స్వాతంత్ర్యం నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీల, పేద ప్రజల పక్షమేనని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండిరమేష్ పేర్కొన్నారు.ఈనెల ఎడవ తారీకు న నగరంలో జరగనున్న మండే…
రామ,శివ లిఖిత యజ్ఞంలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు
ప్రతి భక్తునిచే లిఖింపజేయడమే రామకోటి సంస్థ లక్ష్యం -భక్తిరత్న జాతీయ అవార్డ గ్రహీత రామకోటి రామరాజు జనం న్యూస్, ఫిబ్రవరి 1, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )భగవన్నామమే శాశ్వతమని నమ్మిన గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త…