జీతాలు పెంచాలని అధిస్థాన్ బ్రాండిక్స్ కార్మికుల సమ్మె
కార్మికులు బయటకు రాకుండా అడ్డుకుంటున్న కంపెనీ యాజమాన్యం అచ్యుతాపురం(జనం న్యూస్): బ్రాండిక్స్ అధిస్థాన్ యాజమాన్యం ఫిబ్రవరి 1 నుండి అరగంట పని దినం పెంపుకు నిరసనగా సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. మా సమస్యలు పరిష్కరించాలని బయటకు వచ్చి చెబుదామనుకుంటే కంపెనీ…
అమల్లోకి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్: కలెక్టర్
జనం న్యూస్ 01 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC ఎన్నిక కోసం ఈ నెల 29న షెడ్యూల్ వెలువడినందున ఆ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ గురువారం తెలిపారు.…
ఉద్యోగాలతో సత్తా చాటుతున్న విజయనగరం డిఫెన్స్ అండ్ పోలీస్ అకాడమీ
జనం న్యూస్ 01 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్గత కొద్ది రోజుల క్రితం నుండి 30 12-2024 నుండి పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ జరుగుచున్నవి. ఇందులో భాగంగా మన విజయనగరం డిఫెన్స్ అండ్ పోలీస్ అకాడమీ విద్యార్థిని విద్యార్థులు?…
పోలీసు లాంఛనాలతో ‘వీనా’కు అంత్యక్రియలు
జనం న్యూస్ 01 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విజయనగరం జిల్లా పోలీసుశాఖలో స్నిఫర్ డాగ్గా విశేషమైన సేవలందించి, మృతి చెందిన పోలీసు డాగ్ ‘వీనా’కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. 2014…
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అంటే పోరాటాల్లోను చదువుల్లోనే కాదు సేవలోను ముందు వరుసలో ఉంటుంది.- వ్.చిన బాబు (SFI జిల్లా ఉపాధ్యక్షులు)గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా
జనం న్యూస్ 01 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్50 మందికి పైగా రక్తదానం చేసిన దాతలుభారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విజయనగరం పట్టణంలో ఫోరస్ డిగ్రీ కళాశాల…
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సర్పంచ్లు
జనం న్యూస్ ఫిబ్రవరి 1 శాయంపేట మండల రిపోర్టర్ మామిడి రవి మండలంలోని పెద్ద కొడపాక గ్రామానికి చెందిన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ తండ్రి మంద మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో విషయం తెలిసిన వెంటనే పరకాల మార్కెట్…
ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో అవకతవకలు ఎంపీడీవో కు గ్రామ ప్రజలు వినతి పత్రం
జనం న్యూస్ ఫిబ్రవరి 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో సర్వేయర్లు అవకతవకలకు పాల్పడ్డారని శాయంపేట గ్రామస్తులు మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఫణి చంద్ర కు వినతి…
బీసీ గర్జన సభను విజయవంతం చేయాలి తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షులు జయ్
జనం న్యూస్ జనవరి 31 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ లో విలేకరుల సమావేశంలో. తీన్మార్ మల్లన్న టీం. అధ్యక్షులు తీన్మార్ జయ్ మాట్లాడుతూ ఫిబ్రవరి 2 న వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్…
విద్యార్థితో క్లాస్ రూంలోనే మహిళా ప్రొఫెసర్ పెళ్లి..! చీ.. చీ అంటున్న ప్రజలు.. అసలెంజరిగింది ?
జనం న్యూస్ కోల్కతా:- : పశ్చిమ బెంగాల్లో తరగతి గదిలో అందరి సమక్షంలో ఒక మహిళా ప్రొఫెసర్ తన విద్యార్థిని వివాహం చేసుకుంటున్న దృశ్యం సంచలనం సృష్టించింది. దండలు మార్చుకోవడం, ఏడడుగులు నడవడం వంటివి సైతం ఆ వీడియోలో ఉండటంతో యూనివర్సిటీ…
వోడితల ప్రణవ్ బాబు కి కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు..
జనం న్యూస్ 31//జనవరి //జమ్మికుంట //కుమార్ యాదవ్..తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం హుజురాబాద్ నియోజకవర్గ ఇంఛార్జి రాచపల్లి సాగర్ ఆధ్వర్యంలో స్థానిక జమ్మికుంట లోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ కి…