కూడవెల్లి రామలింగేశ్వరుని ప్రత్యేక పూజలు నిర్వహించిన
భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు దంపతులు -శ్రీరాముడు స్వయంగా ప్రతిష్టించినదే ఈ రామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం జనం న్యూస్, జనవరి 30, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) దక్షణ కాశీగా విరాజిల్లుతున్న కూడెల్లివాగు…
తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం నూతన సంవత్సర రాష్ట్ర క్యాలెండర్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 30 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దుల వెంకట కోటయ్య ఆవిష్కరించారు. పట్టణములోని వైయస్సార్ కాలనీ నందు గల వెంకట కోటయ్య గెస్ట్ హౌస్…
రిపబ్లిక్ డే వేడుకల్లో 30 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి బహుమతి రావడం ఆనందంగా ఉంది ఎమ్మెల్యే విజయ్ కుమార్
అచ్యుతాపురం(జనం న్యూస్):ఎలమంచిలి జనసేన పార్టీ కార్యాలయంలో ఏటికొప్పాక హస్త కళాకారుడు సంతోష్ ను ఎమ్మెల్యే విజయ్ కుమార్ సత్కరించారు.ఢిల్లీ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించిన ఏటికొప్పాక బొమ్మల శకటం పై ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలమంచిలి నియోజకవర్గంలో గలఏటికొప్పాక కళాకారుడు సంతోష్ రూపొందించిన…
వీడిన చంపినా పాపం లేదు.. రీల్స్ చూస్తూ డాక్టర్ బిజీ.. కళ్ళముందే వ్యక్తి మృతి.. (వీడియో చూడండి)
జనం న్యూస్:- ఆయనో బాధ్యత కలిగిన డాక్టర్. అయితే డ్యూటీలో ఉండి పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి బదులు మొబైల్ ఫోన్లో రీల్స్ చూడటంలో బిజీ అయ్యాడు. ఇంతలో గుండె నొప్పితో బాధపడుతూ 60 ఏళ్ల వృద్ధురాలిని ఆమె కొడుకులు ఎమర్జెన్సీ వార్డుకు…
విద్యుత్ షాక్ తగిలి పాడే గేదె మృతి
జనం న్యూస్ జనవరి 30 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో బుధవారం విద్యుత్ షాక్ తగిలి పాడే గేద మృతి చెందడం జరిగింది చండూరు గ్రామానికి చెందిన దార రవి అనే రైతు వ్యవసాయ పొలం వద్ద…
ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేయాలని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించిన బీ ఆర్ ఎస్ నాయకులు
జనం న్యూస్ జనవరి 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకుబీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలోపిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్ మాజీ పరకాల మార్కెట్…
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం
కుష్టి వ్యాధి ఒక సామాన్యమైన వ్యాధి కుష్టి వ్యాధి వంశపారపర్యం కాదు కుష్టి వ్యాధిని తొలి దశలో గుర్తించి మందులు వాడితే పూర్తిగా నయం జనం న్యూస్ జనవరి 31 జగిత్యాల జిల్లా బిరుపూర్ మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో…
కులాంతర వివాహ ప్రోత్సాహక పథకానికి నిధులు మంజూరు చేయాలి
జనం న్యూస్ జనవరి 31 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ గత ఐదు సంవత్సరాల నుండి కులాంతర వివాహం చేసుకున్న వారికీ ఇచ్చే ప్రోత్సహకాలు పెండింగ్లోనే ఉన్నాయని బహుజన ఉద్యమకారుడు రాయరాల సుమన్ అన్నారు. గురువారం మునగాల మండల కేంద్రంలో…
జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు
అచ్యుతాపురం(జనం న్యూస్):సత్యం, అహింసలే ఆయుధాలుగా దేశానికి స్వాతంత్య్ర సముపార్జించిన జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా అచ్యుతాపురం సర్పంచ్ కూండ్రపు విమలా నాయుడు మరియు నాయకులు ఆ మహనీయునికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అహింస అనే ఆయుధంతో సూర్యడస్తమించని బ్రిటీష్…
వరి పంటను పరిశీలించిన వ్యవసాయ అధికారులు
జనం న్యూస్ జనవరి 30 మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని చండూరుపైజాబాద్ గ్రామా ల్లో వరి పొలాలను సందర్శించడం జరిగింది. వరి పొలాల్లో మొగి పురుగు ఉధృతి గమనించడం జరిగింది.పురుగు నివారణకు కార్టప్ హైడ్రోక్లోరైడ్ 8 కిలోలు , క్లోరంట నిలిప్రోలు…