ఆలయ అభివృద్ధి కి సహాయం..!
జనంన్యూస్. 30. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తూంపల్లి. పాకాల గ్రామాల మధ్య దట్టమైన అడవిలో వెలసిన శ్రీ ఎదురుగొండ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి రూరల్ కాంగ్రెస్ నాయకుడు ఉమ్మజి నరేష్ అక్షరాలా 10000…
మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన..
జనం న్యూస్ 30 జనవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా :- రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు కొత్తపల్లి ఆంజనేయులు అంజి ,,ఉపాధ్యక్షుడు KNR నరసింహ..ప్రధాన కార్యదర్శిలు..SVR రాజు యాదవ్…
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం
కుష్టి వ్యాధి ఒక సామాన్యమైన వ్యాధి కుష్టి వ్యాధి వంశపారపర్యం కాదు కుష్టి వ్యాధిని తొలి దశలో గుర్తించి మందులు వాడితే పూర్తిగా నయం డాక్టర్ వినయ్ కుమార్ జనం న్యూస్ జనవరి 31 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్…
ఆరు గ్యారంటీలను అమలు చేయాలని గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చిన బిఆర్ఎస్ నాయకులు
జనం న్యూస్ -జనవరి 30- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని కోరుతూ గాంధీ విగ్రహాలకు వినతి పత్రం ఇవ్వాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు నందికొండ మున్సిపాలిటీ బిఆర్ఎస్…
కొండాపూర్ లో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం..!
జనంన్యూస్. 30. నిజామాబాదు. ప్రతినిధి. ప్రమాదాలపై పోలీసుల అవగాహన సదస్సు. నిజాంబాద్ జిల్లా సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ గ్రామంలో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు సేఫ్టీ పై అవగాహన సదస్సు నిర్వహించారు సిరికొండ ఎస్సై ఎల్ రాము…
ఇచ్చిన హామీలు ఏమాయే. బి ఆర్ ఎస్ పార్టీ నిరసన..!
జనంన్యూస్. 30. నిజామాబాదు. ప్రతినిధి:- నిజామాబాద్ నగరంలో నేడు బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి ప్రభుత్వ వైఫల్యాలను జనాలముందు ఉంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఊరికే కాలయాపన చేస్తుందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే…
తర్లుపాడు మండలంలో లక్ష్మక్క పల్లి లో మహాత్మా గాంధీ కి ఘన నివాళులు.
జనం న్యూస్ తర్లుపాడు మండలం జనవరి30:- తర్లుపాడు మండలం లక్ష్మక్క పల్లెలో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కశ్శెట్టి.జగన్ మాట్లాడుతూ1869లో గుజరాత్ లోని పోరుబందర్ లో జన్మించినటువంటి మహాత్మా గాంధీ అసలు పేరు మోహన్ దాస్…
మహాత్మా గాంధీ కి నాయకులతో కలిసి ఘన నివాళులర్పించిన బండి రమేష్
జనం న్యూస్ జనవరి 30 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- శాంతి అహింసలనే ఆయుధాలుగా చేసుకొని దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ మొత్తం భారతదేశానికే జాతిపితగా మారారని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ పేర్కొన్నారు. గాంధీజీ వర్ధంతి…
ఇంటర్ చదివే బాలుడు మిస్సింగ్..!
జనంన్యూస్. 30. నిజామాబాదు. ప్రతినిధి:- నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని రావుట్ల గ్రామానికి చెందిన మైసి భాస్కర్.కుమారుడు సాయి రాజు. ఇంటర్ మొదటి సంవత్సరం నిజాంబాద్ నగరంలోని ఎస్సార్ కాలేజీలో చదువుతున్నాడు. గత మూడు రోజుల క్రితం నిజాంబాద్ లోనే…