• January 30, 2025
  • 47 views
అయ్యో ‘రామ’

జిల్లాకు వరప్రదాయిని అయిన రామతీర్థం జలాశయం పరిస్థితి దారుణంగా తయారైంది. 72వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ.. ఒంగోలు, చీమకుర్తి, కనిగిరి, పామూరు, కందుకూరు పట్టణాలతోపాటు 45 గ్రామాలకు తాగునీరు అందించే బృహత్తరమైన రిజర్వాయర్‌ను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంది. అయితే అందుకు…

  • January 30, 2025
  • 44 views
సమాజసేవ చేసే సేవాసంస్థలకు తగిన సహాయసహకారాలు అందిస్తాం ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 30 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ఒయాసిస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ 18వ వార్షికోత్సవ వేడుకల్లో ఎంపీ లావుతో కలిసి పాల్గొన్న పుల్లారావు. రాష్ట్రాభివృద్ధి, సమాజసేవలో భాగస్వాములు కావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుపై కార్పొరేట్ కంపెనీలు,…

  • January 30, 2025
  • 74 views
సంపినో డే సానుభూతి తెలుపుతున్నట్టుగా ఉంది..

▪ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ ..▪ మాజీ ఎంపీటీసీ వాసాల రామస్వామి.. జనం న్యూస్ //జనవరి //30//జమ్మికుంట //కుమార్ యాదవ్.. జమ్మికుంట పట్టణ కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో..మాజీ ఎంపిటిసి కాంగ్రెస్ సీనియర్ నాయకులు వాసాల రామస్వామి…

  • January 30, 2025
  • 46 views
సీ ఎం రిలిప్ పండు చెక్కును అందజేసి ఆవుల రాజిరెడ్డి!

పాక్స్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో!! మెదక్ శివంపేట పయనించే సూర్యుడు నర్సాపూర్ నియోజకవర్గంఇన్చార్జి జనవరి 30: మెదక్ జిల్లా శివంపేట మండలంలోని దొంతి గ్రామానికి చెందినషఫీ ఉద్దీన్ కి అక్షరాల 12,500 రూపాయల చెక్కును నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో…

  • January 30, 2025
  • 44 views
తర్లుపాడు గ్రామంలో మహాత్మా గాంధీ కి ఘన నివాళులు.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 30. రిపోర్టర్ పవన్:- తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో గల శ్రీ పొట్టి శ్రీరాములు పార్క్ లో గాంధీ వర్ధంతి వేడుకలు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జవ్వాజి విజయ భాస్కర…

  • January 30, 2025
  • 48 views
నీలం మధును మర్యాద పూర్వకంగా కలిసిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు.

జనం న్యూస్. జనవరి 30. సంగారెడ్డి జిల్లా. హత్నూర.కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్):- సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆద్వర్యంలో బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు…

  • January 30, 2025
  • 52 views
దళిత బంధు పై కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడాను..

బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. జనం న్యూస్ //జనవరి 30//జమ్మికుంట //కుమార్ యాదవ్దళితుల ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని, స్వయం ఉపాధిని ప్రోత్సహించాలని, వారి జీవితాల్లో ఆర్థిక స్వావలంబన తీసుకురావాలని భావించి, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు…

  • January 30, 2025
  • 46 views
ముఖ్యమంత్రి రాక సందర్భంగా , భద్రత ఏర్పాట్లు పర్యవేక్షణ

జనం న్యూస్ జనవరి 30 కాట్రేనికోన:- జనవరి 31వ తేదీన జరగబోయే వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వం చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పెనుగొండ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయానికి విచ్చేస్తున్న…

  • January 30, 2025
  • 46 views
దళిత బంధు రెండో విడత నిధుల విడుదలకు కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చ జెండా

దళిత బంధు నిధుల విడుదలకు వోడితల ప్రణవ్ కృషి.. పలుమార్లుముఖ్యమంత్రి,మంత్రులకు నిధుల విడుదల విషయంలో అభ్యర్థన.. ప్రభుత్వ నిర్ణయంతో దళిత సామాజిక వర్గానికి భారీ ఊరట.. మంత్రి పొన్నం ప్రభాకర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు.. జనం న్యూస్ //జనవరి 30//జమ్మికుంట //కుమార్…

  • January 30, 2025
  • 48 views
మాజీ ఎంపీటీసీ వాసాల రామస్వామి..

జనం న్యూస్ //జనవరి 30//జమ్మికుంట //కుమార్ యాదవ్ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదనందం, ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన. మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ సినియర్ నాయకులు వాసాల రామస్వామి, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ,…

Social Media Auto Publish Powered By : XYZScripts.com