డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహంపై వివక్ష చూపుతే త్వరలో ఆమర నిరాహార దీక్ష తద్యం
(జనం న్యూస్ 29జనవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి )=- భీమారం మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కొంతమంది ఉన్నత సమాజం ఇరు వర్గాల పోరుతో2012సంవత్సరంలో రాత్రికి రాత్రి ప్రతిష్టించడం జరిగింది నాటి నుంచి నేటి వరకు…
ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికల పాత్ర కీలకం తహసీల్దార్ రియాజ్ అలీ
జనం న్యూస్ జనవరి 29 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికలు పాత్రికేయులు నిర్వహిస్తున్న పాత్ర అభినందనీయమని వాంకిడి తహసీల్దార్ యండి రియాజ్ అలీ అన్నారు. వాంకిడి మండల కేంద్రం లోని తహసీల్దార్ కార్యాలయంలో పొలిటికల్ పవర్ జాతీయ దినపత్రిక…
శివలింగ విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా నిర్మాణ పనులను పర్యవేక్షించిన రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల*
29 జనవరి కొత్తగూడెం నియోజకవర్గం ( జనం న్యూస్) పాల్వంచ మండల పరిధిలోని జగన్నదపురంలోని ప్రసిద్ధి చెందిన కనకదుర్గ దేవాలయం (పెద్దమ్మ గుడి) ప్రాంగణం లో నూతనంగా నిర్మిస్తున్న ఆలయమందు శ్రీ శివలింగం జీవ ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవములను ఫిబ్రవరి 10వ…
చిలకలూరిపేట పట్టణంలోని మధర్ థెరిస్సా కాలనీ కి చెందిన సీనియర్ జర్నలిస్ట్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 29 రిపోర్టర్ సలికినిడి నాగరాజు సూర్య దినపత్రిక విలేకరి గాదె అంజిరెడ్డి ఇటీవల మరణించడం జరిగింది, అంకిరెడ్డి రమేష్ కార్యాలయం వద్ద సంతాప సభ హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు…
కుంభమేళా తొక్కిసలాట బాధాకరం:
జనం న్యూస్ జనవరి 29 అమలాపురంజిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ బిజెపి నాయకులు యళ్ల దొరబాబు : ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో చోటుచేసుకున్న తొక్కిసలాటపై జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ బిజెపి నాయకులు యళ్ల వెంకట రామ మోహన్ రావు దొరబాబు…
వేల గొంతులు లక్ష డప్పుకుల సభ విజయవంతం చేయండి.
తెలంగాణ జర్నలిస్టుల పోరం ఆధ్వర్యంలో భారీ జన సమీకరణ. కొత్తగూడెం ఆర్ సి జనవరి 29 ( జనం న్యూస్ పత్రిక) ఎస్సీ వర్గీకరనే లక్ష్యంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాద్ లో నిర్వహిస్తున్నలక్ష డప్పులు-వెయ్యిల గొంతుల సభను…
నకిలీ పత్రాలతో ఆస్తులు కాజేశారు.!
పక్కనే ఉంటూ మంచి చెడ్డా చూడాల్సిన వ్యక్తులు దారుణాలు చేయడానికి వెనకాడటం లేదు. అందరూ ఉన్నా, ఆనాథ శవం అంటూ ఆస్తులన్నీ కాజేసిన ఘటన ఎర్రగొండపాలెంలో చోటుచేసుకొంది. నకిలీ పత్రాలతో ఆస్తులు కాజేశారు!రిజిస్ట్రేషన్ జరిగిన నివాసం మృతిచెందిన రోజే వీలునామా రాసినట్లు…
ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు
కండక్టర్ డ్రైవర్ అప్రమత్తంతో సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు జనం న్యూస్ జనవరి 30 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామ శివారులో బుధవారం ఆర్టీసీ బస్సులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు…
వేల గొంతులు లక్ష డప్పుకుల సభ విజయవంతం చేయండి.
తెలంగాణ జర్నలిస్టుల పోరం ఆధ్వర్యంలో భారీ జన సమీకరణ. కొత్తగూడెం ఆర్ సి జనవరి 29 ( జనం న్యూస్ పత్రిక) ఎస్సీ వర్గీకరనే లక్ష్యంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాద్ లో నిర్వహిస్తున్నలక్ష డప్పులు-వెయ్యిల గొంతుల సభను…
పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి
జనం న్యూస్ జనవరి 29, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిట్యాల విజేందర్ రెడ్డి, సుంచు నరేందర్…