• January 20, 2025
  • 40 views
ప్రగతి నర్సింగ్ హోమ్ కు 50 వసంతాల ప్రస్థానం.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 20 రిపోర్టర్ సలికినిడి నాగరాజు : డాక్టర్ కొల్లా రాజమోహనరావు, ఆయన సతీమణి ప్రారంభించారు.రేగు చెట్టు ఆసుపత్రిగా పేరు పొందుతున్న వైనం.డాక్టర్ అమర్ కు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం,ప్రజా సంఘాల నాయకులు…

  • January 20, 2025
  • 39 views
గ్రంధాలయాల అభివృద్ధి కి కృషి చేస్తాజిల్లా గ్రంధాలయాల చైర్మన్ ఎం. డి ఉరు రెహమాన్

జనం న్యూస్ గుండాల మండలం జనవరి. 20.పి. యాదగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం లోని స్థానిక గ్రంధాలయం ను జిల్లా పర్శషత్ ఉన్నత పాఠశాల ను జిల్లా గ్రంధాలయాల సoస్త చైర్మన్.ఎం. డి. అవేష్ ఉర్ రహమాన్…

  • January 20, 2025
  • 145 views
ఈనెల 26 నుంచి రైతు భరోసా, ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి.

జనం న్యూస్ జనవరి 20, : వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం లో 149 లక్షల ఎకరాలకు రైతు భరోసా వస్తుందని, పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో మూడు హామీలను…

  • January 20, 2025
  • 69 views
తడ్కల్ విజయ డైరీ 25 లక్షల పెండింగ్ పాల బిల్లులను చెల్లించాలని పాడి రైతుల నిరసన

పాడి రైతులు తడ్కల్ బిఎంసియు ముందు నిరసన,రాస్తారోకో జనం న్యూస్,జనవరి 20,కంగ్టి సంగారెడ్డి జిల్లా  కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని విజయ డైరీ బిఎంసియు ముందు తమ పాల పెండింగ్ బిల్లులను అందజేయాలని పాడి రైతులు ఆదివారం బీఎంసీయు ముందు నిరసన,డాక్టర్…

  • January 20, 2025
  • 39 views
నెల్లిమర్లలో వైద్య విద్యార్థి ఆత్మహత్య

జనం న్యూస్ 20 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ నెల్లిమర్ల మిమ్స్‌ వైద్య కళాశాలలో 8685 చదువుతున్న వైద్య విద్యార్థి ఆతుకూరి సాయి మణిదీప్‌ ఆదివారం తన హాస్టల్‌ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. చదువుపై ఏకాగ్రత లేకపోవడం, కుటుంబ…

  • January 20, 2025
  • 73 views
ప్రజా పాలనలో తీసుకున్న దరఖాస్తులు ఏమైనాయి ఎక్కడికిపోయినాయి?

జనం న్యూస్ 20 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా పదేపదే రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకోవడం ప్రజలను మోసం చేయడమేబీఆర్ఎస్ జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ప్రతి…

  • January 20, 2025
  • 44 views
నారా లోకేష్ డిప్యూటీ సీఎం టీడీపీ ఇష్యూ జనసేనకేం సంబంధం?

జనం న్యూస్ 20 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్‌ను ఆ పార్టీ నేతలు ఒకరి తర్వాత ఒకరు…

  • January 20, 2025
  • 50 views
భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా చిన్న శ్రీను

జనం న్యూస్ 20 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ కృష్ణ పట్నాయక్ విజయనగరం జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావుకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయన్ను భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమిస్తూ శనివారం పార్టీ కార్యాలయం కార్యాలయం…

  • January 20, 2025
  • 36 views
గూగుల్‌ సెర్ట్‌ చేస్తున్నారా.. మీరే టార్గెట్‌

జనం న్యూస్ 20 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ :  గూగుల్‌ సెర్చ్‌ చేస్తున్నవారినే టార్గెట్‌గా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని విజయనగరం SP వకుల్‌ జిందాల్‌ పేర్కొన్నారు. ఎక్కువ మంది తమకు అవసరమైన వాటిని గూగుల్‌…

  • January 20, 2025
  • 121 views
సైనిక్ గ్రూప్ ద్వారా ఉచిత పుస్తకాల పంపిణీ

జనం న్యూస్ 20 ఆలేరు యాదాద్రి జిల్లా (మండల్ రిపోర్టర్ ఎండీ జహంగీర్ ) ఆలేరు పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆదివారం రోజున సైనిక్ గ్రూప్ ద్వారా స్థానిక ఎస్ హెచ్ ఓ రజనీకర్ చేతుల మీదుగా పేద…

Social Media Auto Publish Powered By : XYZScripts.com