• January 17, 2025
  • 40 views
తుళ్లూరు సుధాకర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 16 రిపోర్టర్ సలికినిడి నాగరాజు మెట్రో ఉదయం టీవీ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ. చిలకలూరిపేట నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం గౌరవఅధ్యక్షులు, చిలకలూరిపేట మండలం టిడిపి మాజీ సర్పంచ్ లింగంగుంట్ల తుళ్లూరుసుధాకర్ రావు…

  • January 17, 2025
  • 47 views
కాట్రేనికోన కవయిత్రి కి అంతర్జాతీయ గుర్తింపు పురస్కారం

జనం న్యూస్ కాట్రేనుకున జనవరి 16 ఐ ఎస్ ఓ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సంస్థ శ్రీ కళా వేదిక వరల్డ్ పొయిట్రీ అకాడమీ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డు వారి తెలుగు…

  • January 17, 2025
  • 44 views
42 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక

———-గోరంట్ల మండలం రెడ్డిచేరువుపల్లి వైసిపి సర్పంచ్ వినోద్ తెలుగుదేశం గూటికి చేరిక ——–బీసీ సంక్షేమ చేనేత జౌలి శాఖ మంత్రి సవితమ్మ సమక్షంలో పెద్ద ఎత్తున వైసిపి నుంచి టిడిపిలోకి చేరికలు ———-ఎన్డీఏ కూటమి అభివృద్ధి చూసి అధికార పార్టీ వైపు…

  • January 17, 2025
  • 32 views
న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వైభవంగా సంక్రాంతి సంబరాలు

జనం న్యూస్ 16 జనవరి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఒన్ టౌన్ (జర్నలిస్ట్, భీమా కలపాల) న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పేద విద్యార్థిని విద్యార్థులు చేతుల…

  • January 17, 2025
  • 111 views
మొక్కజొన్న పంటని ధ్వంసం చేసిన దుండగులు

జనం న్యూస్ బద్రి కారంపూడి మండలం పెద్దకొదమగుండ్లలో జనసేన నాయకులు మాడ. రామకృష్ణ మొక్కజొన్న పంటను ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు.ధ్వంసమైన పొలాన్ని పరిశీలించిన జనసేన మాచర్ల నియోజకవర్గ సమన్వయకర్త బుసా. రామాంజనేయులు మండలంలోని పెద్దకొదమగుండ్ల గ్రామానికి చెందిన జనసేన పార్టీ…

  • January 17, 2025
  • 35 views
జక్కసముద్రం చెరువు వేలం పాట దక్కించుకున్న ఉపసర్పంచ్ కమలాకర్ రెడ్డి

జనం న్యూస్ జనవరి 16 (గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్ )శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం మలసముద్రం గ్రామ పంచాయతీ సర్పంచ్ సువర్ణ-అశ్వర్థ రెడ్డి , ఉపసర్పంచ్ కమలాకరరెడ్డి ఆధ్వర్యంలో జక్కసముద్రం చెరువు ను చేపల…

  • January 17, 2025
  • 30 views
రంప యర్రంపాలెం లో హరిదాసు కు ఘన సన్మానం

జనం న్యూస్ జనవరి 16 గోకవరం మండలం రిపోర్టర్ బత్తిన ప్రశాంత్ కుమార్ రంప ఎర్రంపాలెంలో హరిదాసును సన్మానించిన గ్రామ ప్రజలు. ధనుర్మాసం సందర్భంగా నెలరోజుల పాటు గ్రామంలో హరినామ సంకీర్తనతో నగర సంకీర్తన చేసిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి గ్రామానికి…

  • January 17, 2025
  • 36 views
తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలకు చదువులు చదివించుటకు నా వంతు కృషి చేస్తాను రెవెన్యూ ఉద్యోగి డి సత్యనారాయణ

జనం న్యూస్ జనవరి 17( కొయ్యూరు ప్రతినిధి సూపర్ స్టార్ కృష్ణ ) అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, మంప పంచాయతీ పరిధిలో గల తుమ్మలబంధ గ్రామానికి చెందిన సెగ్గె. రత్నం అనారోగ్యం తో ఎనిమిది సంవత్సరాల క్రితం మరణించింది,…

  • January 17, 2025
  • 32 views
రాబోవు తరాలకు యువత మార్గదర్శకులుగా నిలబడాలని -రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు

జనం న్యూస్ 16 జనవరి కోటబొమ్మాళి మండలం. రాష్ట్ర పురోభివృద్ధికి యువత పాత్ర అత్యంత కీలకమైనదని, రాష్ట్ర సంపద సృష్టించడంలో యువకుల కృషి అవసరమని రాబోవు తరాలకు యువత మార్గదర్శకులుగా నిలబడాలని, ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువకులకు రాజకీయాలు అవసరమని యువత…

  • January 17, 2025
  • 36 views
కొత్తమ్మతల్లికి బంగారు అభరణాలు వితరణ

జనం న్యూస్ 16 జనవరి కోటబొమ్మాళి మండలం : స్థానిక శ్రీ కొత్తమ్మతల్లికి విశాఖపట్నంకు చెందిన కుమారి పిన్నింటి లిఖిత 12`420 గ్రాముల బంగారు అభరణాలను గురువారం ఆలయ కార్యనిర్వాహాధికారి వాకచర్ల రాధాక్రిష్ణకు ఆలయ ప్రాంగణంలో అందజేశారు. ఈ కానుకలలో రెండు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com