అప్పన భీమలింగం ఇంట్లో 94 రకాల తో వంటకాలు
జనం న్యూస్ జనవరి 16 కాట్రేనికోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం కాట్రేని కొన మండలం చెయ్యరు అగ్రహారం అప్పన భీమలింగం ఇంట్లో సంక్రాంతికి వచ్చిన అల్లుళ్ళకి 94 రకాలు వంటకాలు వండించి సంక్రాంతి రుచులతో అదరగొట్టారు…
వినుకొండలో జరిగే ఏఐవైఎఫ్ పల్నాడు జిల్లా విజయవంతం చేయండి.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 16 రిపోర్టర్ సలికినిడి నాగరాజు చిలకలూరిపేట ఏరియా అధ్యక్ష, కార్యదర్శులు సౌటుపల్లి చిన్నబాబు, కె.మల్లికార్జున్,పట్టణ కన్వీనర్ బి రాంబాబు నాయక్. సుదీర్ఘ చరిత్ర కలిగిన అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర…
బస్సు బోల్తా ప్రదేశం లో పోలీసు చర్యలు భేష్..
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 16 (జనం న్యూస్):- అన్నమయ్య జిల్లా: కురబలకోట మండలంలోని అంగళ్లు సమీపాన గురువారం వేకువజామున బస్సు బోల్తా పడ్డ సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో మదనపల్లి డిఎస్పి కొండయ్య…
విధులకు డుమ్మా కొట్టిన సచివాలయ సిబ్బంది..!
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 16, (జనం న్యూస్):- ప్రకాశం జిల్లా: గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రము అర్ధవీడు సచివాలయంలో సమయం 11గంటలు అయినా ఆఫీస్ కు సిబ్బంది రాకపోవడం గమనార్హం. ప్రజలు పలు పనుల కోసం…
యువత క్రిడాలతోపాటు మార్పు కోసం కృషి చేయాలి..!
జనం న్యూస్. జనవరి. 16. నిజామాబాదు. రూరల్. (శ్రీనివాస్ ) సిరికొండ..యువతను నిర్వీర్యం చేయడానికే మద్యం, పదార్థలను అలవర్చుతున్న ప్రభుత్వాలు. ఇల్లందు మాజీ ఎమ్మెల్యే.మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు గుమ్మడి. నర్సయ్య.. యువత క్రిడాలతోపాటు సమాజ మార్పు కోసం కృషి చేయాలని -ఇల్లందు…
రాయల్ ప్రీమియం క్రికెట్ లీక్ సీజన్ టు విజేత హామీగో హానర్స్
జనం న్యూస్ 17.1.2025 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు విజేతలకు బహుమతి ప్రదానం చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్,సయ్యద్ ఉస్సాముద్దీన్ మెదక్ జిల్లా చేగుంట మండలం పరిదిలోని వడియారం గ్రామం లో నిర్వహించిన…
ఏఐసీసీ కార్యాలయం ప్రారంభం.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
జనం న్యూస్ 16.1.2025 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు….జనవరి16: కాంగ్రెస్ పార్టీకి 140 ఏళ్ల చరిత్ర ఉందని.. ఆ పార్టీ ఏ స్వార్థం లేకుండా దేశం కోసం పని చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.…
మునిసిపాలిటీ వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా వర్తింప చేయాలి
జనం న్యూస్ 16 ఆలేరు యాదాద్రి జిల్లా (మండల్ రిపోర్టర్ ఎండి జాంగిర్) ఆలేరు మున్సిపల్ పరిధి లో తెలంగాణ రాష్ట్ర ఉత్తమ యువరైతు కిసాన్ సేవారత్నం అవార్డు గ్రహీత ఎలుగల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో…
ఖానాపూర్ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలి
జనం న్యూస్ జనవరి 16 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతిగంగాధర్) నిర్మల్ జిల్లాఖానాపూర్ పట్టణంలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటుచేసిన విలేకరులసమావేశం నిర్వహించడం జరిగింది.ఈసమావేశంలోసిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీపార్టీ జిల్లాకార్యదర్శిజే. రాజుమాట్లాడుతూ ఖానాపూర్ నియోజకవర్గం లోఅనేక సంవత్సరాల తరబడి దీర్ఘకాలికంగా సమస్యలను వెంటనేపరిష్కరించాలని,ఖానాపూర్ నియోజకవర్గ…
చేపలు వేటకు వెళ్ళి చెరువులో పడి వ్యక్తి మృతి
జనం న్యూస్ జనవరి 16 నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం దామరగిద్ద: పండగ పూట ఆనం దంగా గడపాల్సిన ఆ ఇంట విషాదం నెలకొంది. చేపలతో ఇం టికి తిరిగి వస్తాడనుకున్న వ్యక్తి మృతదేహమై తేలిన సంఘటన బుధవారం చేసుకుంది. పోలీసుల…