• February 13, 2025
  • 47 views
గాడిన పడేనా?

ఇటీవల ఒంగోలు టూటౌన్‌ పోలీసు స్టేషన్‌ను గుంటూరు రేంజి ఐజీ తనిఖీ చేశారు. ఆ సమయంలో కొన్ని సీడీ ఫైళ్లలో కేవలం ఎఫ్‌ఐఆర్‌ మాత్రమే ఉండటాన్ని చూసి ఆయన ప్రశ్నించారు. ఎస్పీ గ్రీవెన్స్‌ నుంచి వచ్చిన అర్జీలను కూడా పెండింగ్‌లో ఉంచిన…

  • February 12, 2025
  • 1035 views
అనుమానస్పదంగా వృద్ధురాలు మృతి నగదు నగలు దొంగలింపు

జనం న్యూస్ 12 ఆలేరు యాదాద్రి జిల్లా (మండల్ రిపోర్టర్ ఎండి జహంగీర్) ఆలేరు పట్టణంలోని 11వ వార్డులో సాయంకాలము అనుమానస్పదంగా వృద్ధురాలు మృతి చెందారు హుటాహుటిన స్థానిక ఎస్ హెచ్ ఓ రజనీకర్ చేరుకొని పంచనామ చేసి తెలిపిన వివరాల…

  • February 12, 2025
  • 141 views
వాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని ధర్నా

జనం న్యూస్ 12 ఆలేరు యాదాద్రి జిల్లా రిపోర్టర్ (మండల రిపోర్టర్ ఎండీ జహంగీర్)ఆలేరు మండలంలోని కొలనుపాక వాగుపై హై లెవెల్ బ్రిడ్జి తక్షణమే నిర్మించాలిఅని నల్లాల బాయి ద్వారా గ్రామ ప్రజలకు తాగునీరు అందించాలి అని న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో…

  • February 12, 2025
  • 31 views
జేత్వాన్ బుద్ధ విహార్ లో ఘనంగా గురు రవిదాస్ మహారాజ్ 648వ జయంతి వేడుకలు

జనం న్యూస్ పిబ్రవరి 12 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి వాంకిడి కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్ లో బుధవారం సంత్ గురు రవిదాస్ మహారాజ్ 648వ జయంతి ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా గురు రవిదాస్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలతో…

  • February 12, 2025
  • 51 views
ఆర్యవైశ్య మహాసభ మెదక్ జిల్లా అధ్యక్షులు గా లయన్ పల్లెర్ల రవీందర్ గుప్త

తూప్రాన్, ఫిబ్రవరి, 12.జనం న్యూస్ ; ఆర్యవైశ్య మహాసభ మెదక్ జిల్లా అధ్యక్షులు గా తూప్రాన్ మున్సిపల్ 6వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ పల్లెర్ల రవీందర్ గుప్త…

  • February 12, 2025
  • 57 views
విద్యార్థుల్లో,విద్యతో దేశభక్తి కూడా పెంపొందించాలి.

జనం న్యూస్ నిజామాబాద్ మండల ప్రతినిధి ఫిబ్రవరి 11:- నేటి విద్యార్థులలో విద్యతో పాటు దేశభక్తి కూడా పెంపొందించాలని అప్పుడే దేశ స్వాతంత్ర్యం కొరకు తమ ప్రాణాలను త్యాగం చేసిన ఎందరో దేశ భక్తుల కల నెరవేరుతుంది అని నగరంలో నేడు…

  • February 12, 2025
  • 37 views
పేరాబత్తుల రాజశేఖరం విజయానికి కూటమి నాయకులు కృషి చేయాలి.నియోజకవర్గ పరిశీలకులు పుచ్చ విజయ్ కుమార్

జనం న్యూస్ ఫిబ్రవరి 13 ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం (రిపోర్టర్ నఖీమ్) రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖరం ను అఖండ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ పరిశీలకులు పుచ్చ విజయకుమార్ పిలుపునిచ్చారు. బుధవారం…

  • February 12, 2025
  • 36 views
అనారోగ్యంతో వృద్ధురాలు ఆత్మహత్య

జనం న్యూస్ 12ఫిబ్రవరి పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామమునకు చెందిన దాసరి రాధవ్వ భర్త పేరు: లింగయ్య వయసు 85 సంవత్సరంలు. వృద్దాప్యం కారణముగా గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో నొప్పులతో బాధపడుతుంది.అదే గ్రామంలో…

  • February 12, 2025
  • 38 views
వన దేవతలకు జిఎం శ్రీ లలిత్ కుమార్ప్రత్యేక పూజలు

జనం వార్తలు;Dt.12.02.2025 ప్రాంతం: గోదావరిఖని, మండలం: రామగుండం, జిల్లా పెద్దపల్లి, తెలంగాణ.రిపోర్టర్: ఎం రమేష్‌బాబు శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆర్జీ 1 జిఎం శ్రీ లలిత్ కుమార్ గోదావరినది పరివాహక ప్రాంత వన దేవతలయిన…

  • February 12, 2025
  • 31 views
సేవాలాల్ మహారాజ్ జయంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలి

లంబాడ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి… జనం న్యూస్, జనవరి 13, బోధన్ నియోజవర్గం : సంత్ సేవలల్ మహారాజ్ జయంతిని సంపూర్ణంగా సెలవు ప్రకటించాలి మరియు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ విస్తరణలో 50…

Social Media Auto Publish Powered By : XYZScripts.com