• February 12, 2025
  • 63 views
ఆర్.టి.ఐ చైర్మన్ గా రాజా రాఘవ రాజు కిరణ్ కుమార్ వర్మ నియామకం.

నియామక పత్రాన్ని అందించిన తెలంగాణ పి సి సి ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడు పొన్నం అశోక్ గౌడు ఫిబ్రవరి 12 జనంన్యూస్ ములుగు జిల్లా వెంకటాపురం మండల ప్రతినిధి. బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా(నూగూరు )వెంకటాపురం మండలం జమీందారు వంశస్థులైన…

  • February 12, 2025
  • 43 views
పోమాల్ గ్రామంలో టి బి క్యాంపు

జనం న్యూస్ 12 ఫిబ్రవరి 25 నవాబుపేట:-జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి,వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కృష్ణ ,టి బి నివారణ అధికారి డాక్టర్ మల్లికార్జున్ ఆదేశానుసారంగా నవాబుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో…

  • February 12, 2025
  • 33 views
సైరన్ మోగింది మన్యం మౌనం వహించిందసీఎం చంద్రబాబు చట్టాన్ని సవరించబోమని హామీ ఇచ్చారు

జనం న్యూస్ ఫిబ్రవరి 13( కొయ్యూరు రిపోర్టర్ వి కృష్ణ ) ఆదివాసుల జీవన ఉపాధికి బంగారం లాంటి భవిష్యత్గిరిజనుల ప్రధాన చట్టం 1/70 సవరించి టూరిజం అభివృద్ధి చేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ చేసిన వ్యాఖ్యలపై గిరిజనులు భగ్గుమన్నారు. అఖిలపక్ష ఆధ్వర్యంలో…

  • February 12, 2025
  • 53 views
ఆధార్ కార్డు ఉంటేనేభోజనం

వెంకటాపురం మండలం కొండాపురం ప్రభుత్వ పాఠశాల యజమాన్యం విద్యార్థిని తిట్టి బెదిరిస్తున్నయాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి ఎస్ఎఫ్ఐ ములుగు జిల్లా అధ్యక్షులు జాగటి రవితేజ పిబ్రవరి 12 ములుగు జిల్లా వెంకటాపురం మండల ప్రతినిధి బట్టా శ్రీనివాసరావు : ములుగు జిల్లా…

  • February 12, 2025
  • 35 views
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తాం: సీపీఐ

జనం న్యూస్ ఫిబ్రవరి 12 చిలుకూరు (మండలం ప్రతినిధి ఐనుద్దిన్) చిలుకూరు మండల కేంద్రంలోని భారత కమ్యూనిస్టు పార్టీ ఆఫీసులో సిపిఐపార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బెజవాడ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది మండలంలో పార్టీ బలోపేతానికి కావాల్సిన చర్యలను ఈ సమావేశంలో…

  • February 12, 2025
  • 39 views
విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి

జనం న్యూస్/ఫిబ్రవరి 12/కొల్లాపూర్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు బిఆర్ఎస్ పార్టీ రాష్టం యువ నాయకుడు మారేడు ఈశ్వర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ విద్యారంగానికి కనీసం ఓ ప్రత్యేక శాఖను నియమించకుండా జాప్యం…

  • February 12, 2025
  • 102 views
ముఖ్య మంత్రి సహాయ నిధి పేదలకు వరం

కల్వకుర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజశేఖర్ జనం న్యూస్ ఫిబ్రవరి/ 12 / 2025 రిపోర్టర్ కల్వకుర్తి ఇన్చార్జ్ భీమరాజు :- వెల్దండ మండల పరిధిలోని చెర్కూర్ గానుగట్టు తండాలకు చెందిన భీమయ్య రవీందర్ లు అనారోగ్యంతో హైద రాబాధ్ లోని…

  • February 12, 2025
  • 60 views
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు బిసి రాజారెడ్డికి ఆహ్వానం

శ్రీ ఉమామహేశ్వర స్వామివార్ల కళ్యాణ , రథ, వసంతోత్సవ, తెప్పోత్సవముల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన బిసి రాజారెడ్డి.. జనం న్యూస్ నంద్యాల.. జిల్లా బనగానపల్లె.. టౌన్. రిపోర్టర్ డి మురళీకృష్ణ… జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి లో జరిగే మహాశివరాత్రి…

  • February 12, 2025
  • 48 views
ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ ద్వారా160 మంది వృద్ధులకు కంటి ఆపరేషన్లు విజయవంతం

పుల్లంపేట మండలంలో గత ఆదివారం జరిగిన నేత్ర చికిత్స క్యాంపు ద్వారా 160 మందికి ఆపరేషన్ జరిగి వారి ని తిరిగి పుల్లంపేటకు పంపించిన సందర్భంగా కడప జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్,రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ముక్కా…

  • February 12, 2025
  • 75 views
భవన నిర్మాణ కార్మిక సంఘం మహాసభను విజయవంతం చేయండి.

జనం న్యూస్ 12ఫిబ్రవరి పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇరుగురాల భూమేశ్వర్ పిలుపుమేరకు పెగడపల్లి మండల కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవనిర్మాణ కార్మికుల కరపత్రం విడుదల చేశారు. అనంతరం ఇరుగురాల భూమేశ్వర్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com