మెగా డీఎస్సీతో పాటు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి”
జనం న్యూస్ 09 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ గురజాడా గ్రంధాలయంలో నిరుద్యోగులు నిర్వహించిన సమావేశంలో డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించి సకాలంలో పోస్టులు భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ నీ విడుదల చేయాలని రాష్ట్ర కార్యదర్శి జి రామన్న…
ఘనంగా ప్రారంభమైన బాబా ఖాదర్ షా వలీ 66వ ఉరుసు మహోత్సవం.
జనం న్యూస్ 09 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : విజయనగరం, ఫిబ్రవరి 8: సూఫీ అధ్యాత్మిక చక్రవర్తి, హజరత్ సయ్యద్ షహిన్ షా బాబా ఖాదర్ వలీ (ర.అ.) వారి 66వ సూఫీ సుగంధ సుమహోత్సవాలు శనివారం…
తెలంగాణ ప్రభుత్వ బాలుర పాఠశాలకు డెస్క్ బహుకరణ
జనం న్యూస్ ఫిబ్రవరి 9 : శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చైత్రశ్రీ ఫౌండేషన్ కెనడా వారు శనివారం 5 డబుల్ డెస్క్ బేంచీలను బహుకరించారు. ఈ సందర్భంగా పాఠశాల…
వేట సామాగ్రిని అటవీశాఖ అధికారికి అందజేసిన సునీల్
జనం న్యూస్ ఫిబ్రవరి 9 : శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి మండలంలోని పత్తిపాక గ్రామంలో ఇటీవల వేట ప్రయత్నాలు చేసిన వేటగాళ్ల నుండి వేట సామాగ్రీ స్వాధీనం చేసుకొని శనివారం హనుమకొండ జిల్లా అటవీ శాఖ డిప్యూటీ రేంజర్…
రామకోటి సంస్థ ఆధ్వర్యంలో రామ,శివ లిఖిత యజ్ఞం
పెద్ద ఎత్తున పాల్గొన్న కృష్ణాలయం భక్తులు –చేసుకున్న సేవే శాశ్వతం: రామకోటి రామరాజు జనం న్యూస్ ఫిబ్రవరి 7, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) లోకశాంతి కొరకు గ్రామ, గ్రామాన నిర్వహిస్తున్న రామ,శివ లిఖిత మహాయజ్ఞం…
మంచినీటి బోరును పరిశీలిస్తున్న : డిఈఈ
జనం న్యూస్ ఫిబ్రవరి 07(నడిగూడెం) వేసవికాలంలో గ్రామాల్లో ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కోదాడ సబ్ డివిజన్ డిఈఈ దేవ బిక్షం,గ్రిడ్ డిఈ అభినయ్ తెలిపారు.శుక్రవారం మండలంలోని వేణుగోపాలపురం, చెన్నకేశవపురం,కరివిరాల, వెంకట్రామపురం, కాగిత రామచంద్రపురం గ్రామాలలో మిషన్ భగీరథ…
పేద కుటుంబానికి అండగా సామాజిక కార్యకర్త మహేష్ రెడ్డి
జనం న్యూస్ ఫిబ్రవరి 07(నడిగూడెం). మండలం లోని కరివిరాల గ్రామానికి చెందిన షేక్ సిద్దయ్య (65) భార్య రంజాన్భి ఆధార్ కార్డు లో వయస్సు తక్కువ గా నమోదు చేయడం తో ఆయనకు పింఛన్ కు అర్హత లేకపోవడం తో పాటు…
కోరపల్లి గ్రామం వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి..
జనం న్యూస్ // ఫిబ్రవరి 7 // జమ్మికుంట // కుమార్ యాదవ్..జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామ లో ,ఇల్లందకుంట గ్రామానికి చెందిన పెద్ది భాస్కర్ అనే వ్యక్తి ట్రాక్టర్ ని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.పెద్దపల్లిలో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ…
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీపీఎం పార్టీ నాయకులు
జనం న్యూస్ ఫిబ్రవరి 08 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామానికి చెందిన సీపీఎం,పార్టీ సభ్యుడు గండు ఆదినారాయణ కుమారుడు అనిల్ పెళ్లి వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు…
గంగాపూర్ జాతరను విజయవంతంగా నిర్వహించాలి
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి జనం న్యూస్ పిబ్రవరి 07 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన మండలం గంగాపూర్ లో ఈనెల 11 నుండి 13వ తేదీ వరకు జరగనున్న…