పూలజీ బాబా సంస్థానం ను సందర్శించిన అదనపు కలెక్టర్ దీపక్ తివారీ
జనం న్యూస్ పిబ్రవరి 07 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో : కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పట్నాపూర్ గ్రామం శ్రీ పూలజీ బాబా సంస్థానంలో భక్తుల కొరకు నిర్మిస్తున్న మరుగుదొడ్లులను జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి పరిశీలించారు…
రమాబాయి నీ నేటి మహిళలందరూ ఆదర్శంగా తీసుకోవాలి
జేత్వాన్ బుద్ధ విహార్ లో రమాబాయి అంబేద్కర్ 127వ జయంతి వేడుకలు జనం న్యూస్ పిబ్రవరి 07 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆర్టీఐ తిరుపతి : వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్ లో శుక్రవారండాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సతీమణి…
పోరు కన్నా ఊరు మిన్న, వనం వీడి జనంలోకి రండి
వనం వీడి జనంలోకి వచ్చేలా కుటుంబ సభ్యులు చూడాలి జనజీవన స్రవంతిలో కలిస్తేప్రభుత్వ ప్రయోజనాలు అందేలా కృషి చేస్తాం జిల్లా ఎస్పీ జనం న్యూస్ పిబ్రవరి 07 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి…
చాకిరాల సాగర్ కాలువ వద్ద మహిళా మృతదేహం.
జనం న్యూస్ ఫిబ్రవరి 07(నడిగూడెం)మండలం పరిధిలోని చాకిరాల గ్రామం వద్ద గల నాగార్జునసాగర్ ఎడమ కాలువలో బ్రిడ్జి వద్ద మహిళా మృతదేహం లభ్యమైనది. లభ్యమైన మృతదేహం నడిగూడెం మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు కీర్తిశేషులు యలక చక్రారెడ్డి భార్య నారాయణమ్మ…
తల్లి రమాబాయి అంబేద్కర్ 127వ జయంతి వేడుకలు.
దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో జనం న్యూస్ 7 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద రమాబాయి అంబేద్కర్ 127 వ జయంతి వేడుకల కార్యక్రమం దళిత బహుజన…
విద్యుత్ సరఫరాలలో అంతరాయం
జనం న్యూస్ ఫిబ్రవరి 8 : బీబీపేట మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల పరధి లోని యాడరాం, బీబీపేట, తుజల్పూర్, మల్కాపూర్ గ్రామాల్లో 33kv లైన్ సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా శనివారం మద్యాహ్నం 12:00 గంటల నుండి…
రాజానగరం ముఖ్య నాయకులతో సమావేశం
జనం న్యూస్ ఫిబ్రవరి 7 కాట్రేనికొన (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)తూర్పుగోదావరి జిల్లా రాజనగరం, వీరన్న చౌదరి ఆఫీసు నందు అసెంబ్లీ ముఖ్య నాయకులు సమావేశం ముఖ్య అతిథిగా జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులు బిక్కిన నాగేంద్ర ముఖ్యఅతిథిగా…
నిర్మాణాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారిజనం న్యూస్.ఫిబ్రవరి 7, 2025 : కొమురం భీమ్ జిల్లా. (ఆసిఫాబాద్ )డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.జైనూర్. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన నిర్మాణాల పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసే విధంగా…
శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే
జనం న్యూస్ ఫిబ్రవరి (7) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలో శుక్రవారం నాడు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం మరియు శిఖర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలొ పాల్గొని స్వామివారిని దర్శించుకుని…
నాగేంద్రనగర్ లో దొంగల బీభత్సము
జనం న్యూస్ ఫిబ్రవరి 07: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని నాగేంద్ర నగర్ గ్రామంలో దొంగల బీభత్సం జరిగింది. స్థానిక ఎస్సై బి.రాము తెలిపిన వివరాల ప్రకారం తేది 07-02-2025 ఆందజా మేకువ జామునసమయంలో గుర్తుతెలియని దొంగలు జంగం చిన్న…