దక్షిణాదిలో తొలిసారిగా బుద్ధ వనంలో త్రిపీటక పఠణోత్సవం
పాల్గొన్న115 మంది అంతర్జాతీయ బౌద్ధ భిక్షువులు…. జనం న్యూస్- ఫిబ్రవరి 7- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ : సికింద్రాబాద్ కు చెందిన మహా బోధి బుద్ధ విహార మరియు అంతర్జాతీయ త్రిపీటక సంగాయన మండలి( లైఫ్ ఆఫ్ బుద్ధ దమ్మ…
ప్రజలు మెచ్చుకునేలా చేసిన పనిగురించి చెప్పుకునేలా నాణ్యతతో రోడ్లు నిర్మించాలి ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 7 రిపోర్టర్ సలికినిడి నాగరాజు : మైనంపాడు గ్రామ రోడ్డు పనులు పరిశీలించి, కాంట్రాక్టర్ కు సూచనలు చేసిన ఎమ్మెల్యే.ప్రజలు మెచ్చుకునేలా, చేసిన అభివృద్ధి గురించి పదికాలాలు చెప్పుకునేలా, ప్రభుత్వానికి సిఎం నారా…
తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా బి శ్రీను నాయక్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 7 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ; తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశంలో భాగంగా తృతీయ వార్షికోత్సవం విజయవాడలోని ఠాగూర్ గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర స్థాయి నూతన…
లోటస్పాండ్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నిలువు దోపిడి
జనం న్యూస్ //ఫిబ్రవరి //7//జమ్మికుంట //కుమార్ యాదవ్ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద అధిక పీసులు వసూలు చేస్తున్నారని విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కంప్లైంట్ మెరకి విద్యార్థి సంఘాలు స్కూల్ యొక్క…
ఈరోజు పునుగొండ్ల గ్రామం లో మినిస్టర్ సీతక్క.ఆదేశాలు మేరకు గంగారం SI రవికుమార్ఆధ్వర్యంలో దుపట్ల పంపిణి
గంగారం మండలం మహబూబాద్ (జిల్లా జనం) న్యూస్ ఫిబ్రవరి 6 : నూకల రవీందర్ఈ కార్యక్రమం లో. గంగారం మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ పెనక పురుషోత్తం మాజీ సర్పంచ్ కాంతారావు మాజీ ఎంపీటీసీ పెనక సురేందర్ ఈర్ప శ్రీను.మహిళా నాయకులు…
కార్యకర్తలకు, దిశా నిర్దేశం చేయడానికి ఎల్లప్పుడూ అండగా ఉంటా డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్
జనం న్యూస్ పిబ్రవరి 06 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగాజ్ నగర పట్టణంలొని బీజేపీ కార్యలయం లో రెండు పరియలు జిల్లా అధ్యక్షులు గా ఉండి ఏం ఎల్ ఏ, ఎంపీ లాను గెలిపించిన ఘనత…
అక్షర అభ్యాసం కోసం గుడికి వెళ్తే వచ్చేసరికి ఐటీడీఏ కాలనీలో చోరీ *
జనం న్యూస్ 6 ఫిబ్రవరి భీమారం మండలం ప్రతినిధి (కాజీపేట రవి ) =భీమారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కాలనీ కి చెందిన రాంటెంకి రంజిత్ కుమార్ s/o లచయ్య ఇంట్లో ఎవరు లేని సమయం లో ఇంటి తలం పగులగొట్టి…
చిరుతల రామాయణం మాస్టారు ఆకస్మిక మృతి- పలువురి సంతాపం..
జనం న్యూస్ // ఫిబ్రవరి 6// జమ్మికుంట// కుమార్ యాదవ్..గత పాతికేళ్ల క్రితం చిరుతల రామాయణం అంటే గ్రామీణ ప్రాంతాలలో ఎంతో క్రేజీ ఉండేది. అలాంటి చిరుతల రామాయణం గ్రామీణ ప్రజలకు అలవోకగా నేర్పి ఎందరో కళాకారులను తీర్చిదిద్దిన హుజురాబాద్ మున్సిపల్…
మృతి దేహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చిన.
పొన్నం యువసేన వ్యవస్థాపకులు తంగళ్ళపల్లి రమేష్… జనం న్యూస్ 6 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)హన్మకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం లోని కేశపూర్ గ్రామంలో మరణించినటువంటి ఈరా ఏసుదాసు పార్థివదేహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించిన…