అవినీతికి ఉపాధి
బోగస్ మస్టర్లు…, చేసిన పనికన్న అధనంగా నమోదు` పనికి వస్తే వారానికి రూ. 100, రాకపోతే రూ. 750 వసూళ్లుజనం న్యూస్ 5 ఫిబ్రవరి కోటబొమ్మాళి : కోటబొమ్మాళి మండలంలో ఉపాధి హామీ పథకం అవినీతిమయమైంది. మండల ఉపాధిహామీ ఏపీవో, టెక్నికల్…
నులివెచ్చని కిరణాలకు నిరీక్షణ
జనం న్యూస్ 5 ఫిబ్రవరి కోటబొమ్మాళి మండలం : చలికాలం పూర్తి అయి పిభ్రవరి మొదటి వారం అవుతున్నా….. ఉదయం వేళలో బారెడు పొద్దెక్కినా మంచు తెరలు తొలగక సూర్యకిరణాల కోసం నిరీక్షణ తప్పడం లేదు. బుధవారం జాతీయ రహదారి పై…
ఆలేరులో కార్మిక సంఘాల నిరసన
జనం న్యూస్ 6 ఆలేరు యాదాద్రి జిల్లా ( మండల్ రిపోర్టర్ ఎండి జహంగీర్ ) ఆలేరు పట్టణంలోని కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లు గా ముందుకు తెచ్చి కార్మిక…
ఎల్కతుర్తి మండల టి.యు. ఎఫ్.మండల కన్వీనర్ గా రాజోజు మధు ఎన్నిక
జనం న్యూస్ 5 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సూరారం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ కళాకారుల ఫోరం విభాగంలో టి .యు .ఎఫ్ ఎల్కతుర్తి మండల కన్వీనర్ గా రాజోజు మధు ఎన్నికయ్యారు…
బీసీ కులగణనతో సామాజిక న్యాయం..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రాహుల్ గాంధీ..బీసీల,ముదిరాజుల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారు…ముదిరాజులని బీసీ డి నుంచి బీసీ ఏ లోకి మార్చడనికి కృషి…నీలం మధు ముదిరాజ్..నర్సాపూర్ లో ముదిరాజ్ సంకల్ప భేరి సభ..హత్నూర వద్ద ఘన స్వాగతం పలికిన…
వాహనదారులు సరైన పత్రాలు కలిగివుండాలి
జనం న్యూస్ ఫిబ్రవరి 06 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ జనం న్యూస్ ఫిబ్రవరి 06 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ వాహనదారులు తప్పనిసరిగా ధ్రువ ప్రతాలను, డ్రైవింగ్ లైసెన్స్, కలిగి ఉండాలని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్…
అక్రమ దేశిదారు రవాణా చేస్తున్న వ్యక్తుల పై కేసు నమోదు*
జనం న్యూస్ పిబ్రవరి 05 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టనములో అక్రమ మద్యం కలిగి ఉన్నారనే సమాచారము మేరకు దాడులు నిర్వహించి (45) ఆఫీసర్ ఛాయస్ బాటిల్స్ , (76) డీకే విస్కీ బాటిల్స్…
సాగర్ సందర్శించిన శ్రీలంక టూరిజం ప్రమోటర్స్
జనం న్యూస్- ఫిబ్రవరి 5- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:-అంతర్జాతీయ పర్యాట కేంద్రం నాగార్జునసాగర్ ను బుధవారం నాడు శ్రీలంక దేశపు టూరిజం ప్రమోటర్స్ సందర్శించారు. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో తెలంగాణ పర్యాటక ప్రాంతాలను శ్రీలంక దేశంలో ప్రమోట్ చేయడానికి అక్కడ…
గ్రంధాలయాన్ని సందర్శించిన జిల్లా కార్యదార్శి
జనం న్యూస్ తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 5తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రంధాలయాన్నిగ్రంధాలయజిల్లా కార్యదర్శి కాసు ఆదిలక్ష్మీ ఆకస్మికంగా సందర్శించారు రికార్డ్స్ ను పరిశీలించారు అనంతరం జిల్లా కార్యదర్శి గ్రంధపాలకులు సుబ్బారెడ్డి కి పాఠకులను పెంచాలని, సెస్ బకాయిలు వసూలు…
వినవే మనసా గురుబోధ
(జనం న్యూస్ 5 ఫిబ్రవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి )= క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ స్టైల్ పై, వారి నడవడికపై ఎన్నిసార్లు హెచ్చరించినా, వారిప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఉపాధ్యాయులు చూస్తూ, ఏమిచేయలేని నిస్సహాయ…