ప్రజా వ్యతిరేక బడ్జెట్ను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
– కామ్రేడ్ వెలిశాల క్రిష్ణమాచారి సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు జనం న్యూస్ పిబ్రవరి 05 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరోకేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తిరోగమనంగా దేశ అభివృద్ధికి శాపంగా ఉండనున్నదని కార్మికుల సంఘం సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్…
మత్తు పదార్థాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ పోస్టర్ ఆవిష్కరించిన తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ హరీష్ జనం న్యూస్ జనవరి 5 🙁 కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమిళ్ళ శంకర్ )తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్(టీఎస్ జేయు) ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత…
నల్లవల్లి లో 144 సెక్షన్. గ్రామస్తులను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అరెస్ట్
జనం న్యూస్. ఫిబ్రవరి 5. సంగారెడ్డి జిల్లా. గుమ్మడిదల. ప్రతినిధి. (అబ్దుల్ రహమాన్)సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామంలోని ప్యారానగర్లొ ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డ్పై స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. డంపింగ్ యార్డు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ బిఆర్ఎస్…
టీచర్ల గొంతుకగా పనిచేస్తా
డబ్బుసంచులతో వస్తున్న వారిని నిలువరిద్దాం ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి -టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి వై. అశోక్ కుమార్ జనం న్యూస్, ఫిబ్రవరి 5, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )టీచర్ ఉద్యోగంలో ప్రవేశించినప్పటి నుండి రిటైర్డ్…
కుష్టు వ్యాధిపై విద్యార్థులకు అవగాహన..!
జనంన్యూస్. 05.నిజామాబాదు. ప్రతినిధి.నిజామాబాదు జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల.తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాల లో సిరికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అరవింద్. జాతీయ నులి పురుగుల నివారణ మరియు కుష్ఠు వ్యాధి పై విద్యార్థులకు అవగాహన సదస్సు…
మృతుని కుటుంబాన్ని పరామర్శ…
ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా ప్రతి రైతుకు సకాలంలో అందించాలి…. రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్…. జనం న్యూస్ 5 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని…
సామాజికవేత్త ముసుగులో భూదందాలకు మద్దతు..
50 సంవత్సరాల రిజిస్ట్రేషన్ పేపర్లు ఉండగా ధరణిలో దొంగ పహాని పుట్టించి భూ కబ్జా చేయడానికి ప్రయత్నం..▪️భూ కబ్జాదారుడే దోరగా చలామణి..▪️దీనికి మద్దతుగాసామాజికవేత్తల ముసుగులో మోసాలు.. జనం న్యూస్ //ఫిబ్రవరి //5//జమ్మికుంట //కుమార్ యాదవ్..జమ్మికుంట పట్టణంలోని కోరపల్లి రోడ్డుకు ఆనుకుని ఉన్నటువంటి…
తెలంగాణలో కులగణన దేశానికే ఆదర్శం
జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్ జనం న్యూస్ ఫిబ్రవరి 05, బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లాతెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శమని జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా…
సూర్యాపేట జిల్లాలో ముగిసిన ఆపరేషన్ స్మైల్..
197 మంది బాలల గుర్తింపు.. బాలల రక్షణకోసం నిరంతర తనిఖీలు నిర్వహిస్తాం.. బాలలను వెట్టిచాకిరికి గురిచేస్తే చర్యలు తప్పవు.. బాలల వికాసానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.. సూర్యాపేట జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్.. జనం న్యూస్ ఫిబ్రవరి 06…
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ముమ్మరంగా ఏర్పాట్లు.
జనం న్యూస్; 5 ఫిబ్రవరి బుధవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి:పూర్వ విద్యార్థుల ఆత్మీక సమ్మేళనాని సంబంధించిన అవగాహన సదస్సు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కౌన్సిలర్ సమక్షంలో సిద్దిపేట గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నందు నిర్వహించారు. రెగ్యులర్ కాలేజీలకు సమానంగా…